జిల్లా కేంద్రంలోని మహాశక్తి ఆలయంలో శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం మహార్నవమి మహిషాసురమర్దిని దేవి(సిద్ధి ధాత్రీ) అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్�
సైబర్ నేరాల అదుపునకు విశేష కృషి చేస్తున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక ‘సమన్వయ ప్లాట్ఫామ్' పురస్కారం దక్కింది. సైబర్ నేరాలను నియంత్రించడానికి, సైబర్ నేర
హైదరాబాద్ పాతబస్తీలోని 24 ఆలయాల్లో బోనాల పండుగకు కేవలం రూ.5 లక్షలే కేటాయిస్తారా? అని రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు.
దేశంలో నడుస్తున్న వందలాది సరస్వతీ శిశుమందిరాలు సంస్కార కేంద్రాలుగా భాసిల్లుతున్నాయని, వీటిల్లో చదివిన విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, దేశభక్తి అలవడుతున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్�
నీట్ నిర్వహణలో కేంద్రం అట్టర్ఫ్లాప్ అయిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. నీట్తో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని, అందులోంచి రాష్ట్రం బయటకు రావాలని, ముఖ్యమంత్రి ర�
నీట్ యూజీ, యూజీసీ నెట్ పరీక్షా పత్రాల లీకేజీపై విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రణానికి దిగింది. పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఆగమైపోతున్నా నోరు మెదపని కేంద్ర మంత్రి బండి సం�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల్లోనే ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ విమర్శించారు. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని చెప్