సిరిసిల్ల జిల్లా వేములవాడ బైపాస్ రోడ్డుకు సమీపాన ప్రతిపాదిత రైలుమార్గంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించి న్యాయం చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ �
Online Betting | ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాబ్లింగ్కు సంబంధించిన చట్టాలను రూపొందించడం రాష్ట్రాల బాధ్యతని కేంద్రం లోక్సభలో స్పష్టం చేసింది. లోక్సభలో ఈ అంశంపై డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అడిగిన ప్రశ్నల�
ఢిల్లీ రైల్వే స్టేషన్ లాంటి తొక్కిసలాట ఘటనలు భవిష్యత్తులో జరగకూడదని రైల్వే శాఖ నిర్ణయించింది. దానిలో భాగంగా 60 ప్రధాన స్టేషన్లలో శాశ్వత బయట వేచి ఉండే ప్రాంతాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు తెలిపింది.
భారత దేశపు నవతరం అత్యాధునిక రైళ్లు త్వరలో అందుబాటులోకి రాబోతున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో బుధవారం చెప్పారు. గంటకు 280 కి.మీ. వేగంతో నడిచే రైళ్లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్�
Dearness Allowance Hike | కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డియర్నెస్ అలవెన్స్ 3శాతం పెంచేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. డీఏ పెంపు ప్రతిపాదనలకు బుధవారం
రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లో క్రిమీలేయర్ నియమం లేదని కేంద్ర మంత్రివర్గం శుక్రవారం స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమీలేయర్ విధానం ఉండాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పులో చేసి�
జార్ఖండ్లో రైలు ప్రమాదం చోటుచేసుకొన్నది. హౌరా-ముంబై ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 18 బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు మరణించగా, 20 మందికి పైగా గాయాలయ్యాయి. జంషెడ్పూర్కు 80 కిలోమీటర
Union Cabinet | ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
Bullet Train | బుల్లెట్ రైలు పరుగులు తీసేది ఈ పట్టాలపైనే.. వీడియో రిలీజ్ చేసిన అశ్వినీ వైష్ణవ్..!
Bullet Train | భారత్లో త్వరలోనే బుల్లెట్ రైలు పరుగులు తీయనున్నది. ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో రైలు నడిపించనున్న విషయం త�
పదేండ్ల క్రితం మొబైల్ దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసుకునే స్థాయికి భారత్ ఎదిగింది. ఇదే క్రమంలో భవిష్యత్తులో భారత్ నుంచి 50-60 బిలియన్ డాలర్ల విలువైన మొబైల్ ఫోన్లు ఎగుమతి కానున్నాయని కేంద్ర �
అమృత్ భారత్ రైళ్లకు మంచి స్పందన వస్తున్న క్రమంలో త్వరలో మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా 50 రైళ్లకు ఆమోదం తెలిపినట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వ
కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్లే రైలు ప్రయాణికులకు మరిన్ని సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఆదివారం, గురువారం మాత్రమే అందుబాటులో ఉండగా, మరో రెండు రోజులు నడిపించనున్నారు.