డీప్ ఫేక్ వీడియోల నియంత్రణకు కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. డీప్ఫేక్ వీడియోలను సృష్టించేవారికి, అలాంటి వీడియోలను వ్యాప్తి చేసే సోషల్ మీడియా సంస్థలకు భారీ జరిమానాలు విధిస్తామని కేంద్ర ఐటీ మంత్రి అ
వచ్చే ఏడాది చివరినాటికి దేశీయంగా తయారైన ఈ-చిప్స్ మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నట్టు కేంద్ర కమ్యూనికేషన్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వచ్చే ఏడాదికాలంలో దేశీయంగా నాలుగు నుంచి ఐదు సెమికం
రైల్వేశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్కు ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ లేఖ రాశారు.
హైదరాబాద్సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సేవలు టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి దేశీయంగా 5జీ సేవలు మొదలవుతాయన్న ఆశాభావాన్ని గురువారం ఇక్కడ కేంద్ర టెలికం
ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటన పార్లమెంటరీ కమిటీ 81 సవరణలు ప్రతిపాదించిన నేపథ్యంలో నిర్ణయం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కొత్త బిల్లు న్యూఢిల్లీ, ఆగస్టు 3: వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు-2019పై కేంద్రం వెనక�