పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామం కుమ్మర (శాలివాహన) సంఘ భవనం మంజూరు చేయాలని సంఘ నాయకులు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం సందర్భంగా హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో చిచ్చురే�
ధర్మారం మండల కేంద్రంలో ఆదివారం పెద్దపల్లి మాజీ దివంగత కాకా వెంకటస్వామి జయంతి వేడుకలను ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు.
ధర్మపురి నియోజకవర్గంలోని గిరిజన తండాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ �
‘గురుకుల విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం వడ్డించాల ని ఉత్తర్వులు విడుదల చేస్తే ఇక్కడేంటి దొడ్డుబియ్యంతో వడ్డిస్తున్నారు. సన్నబియ్యం ఏ మయ్యాయి..? ప్రభుత్వ ఉత్తర్వులను పట్టించుకోవట్లేదా?’ అంటూ మంత్రి అ
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ మేరకు గురువారం ధర్మపురి లోని ఎమ్మెల్యే క్యాంపులో నంది మేడారం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బార్ అసోస�
నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, అల్పసంఖ్యాక వర్గాల ప్రజల సంక్షేమానికి తననవంతుగా ఎక్కువ నిధులు అందించి సహకరిస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్
పాఠ్యాంశాల బోధనకే పరిమితమైపోకుండా, విద్యార్థులను సమగ్ర పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గురుకుల ప్రిన్సిపళ్లు కృషి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు.
తమ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని పనికిరాని విమర్శలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దమ్ముంటే విచారణ జరిపించి అవినీతిపై నిరూపించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అ�
షియా ముస్లింలకు అత్యంత పవిత్ర పర్వదినమైన మొహర్రం పండగకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.