Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ బరితెగించింది. ‘నమస్తే తెలంగాణ’ హెచ్చరించినట్టే జరిగింది. 20 వేల దొంగ ఓటర్లు, 20 వేల నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి గెలుపు కోసం బరితెగ�
Jubilee Hills By Election | హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎంఐఎం నేతలు అరాచకాలు చేస్తున్నారు. షేక్పేటలో ఎన్నికల అధికారులను బెదిరిస్తూ యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్కు ఎంఐఎం కీలక సమయంలో హ్యాండిచ్చింది. ఉప ఎన్నికలో పట్టు కోసం పరితపిస్తున్న రేవంత్రెడ్డికి ఝలక్ ఇచ్చినట్టుగా ప్రచారం నుంచి మొదలుకొని, మ�
కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ బీహార్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆదివారం బీహార్లోని కిషన్గంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో క�
తెలంగాణలో అధికారంలో ఉన్నది అసలు కాంగ్రెస్ కాదని ఇది బీజేపీ, ఎంఐఎం ఆధ్వర్యంలో నడుస్తున్న రేవంత్ కాంగ్రెస్ అని అమెరికాకు చెందిన తెలంగాణ ఎన్ఆర్ఐ సోషల్ మీడియా గ్రూప్లో కాంగ్రెస్ యూఎస్ఏ స్నేహితుల
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ వంద పడకల ఏరియా ఆసుపత్రిలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పట్టణానికి చెందిన ఎంఐఎం నాయకులు ఎంఐఎం అధినేత సలావోద్దీన్ ఓవైసీని కలిసి ఆదివారం వినతి పత్రం అందజేశారు.
ఎంఐఎం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ని మంగళవారం బోధన్ పట్టణ పార్టీ అధ్యక్షుడు మీరి ఇలియాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసిన మీర్ ఇలియాజ్ అలీ �
బోధన్ పట్టణ ఎంఐఎం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఈనెల 13న నిర్వహిస్తున్నట్లు నూతన కమిటీ అధ్యక్షుడు మీర్ ఇలియాజ్ అలీ తెలిపారు. బోధన పట్టణంలోని ఆయన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమ�
Asaduddin Owaisi | హైదరాబాద్ : అమాయకులను, చిన్నపిల్లలను చంపే పాకిస్తాన్కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదు అని హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎంఐఎం బోధన్ పట్టణ అధ్యక్షుడిగా మీర్ ఇలియాస్ అలిని నియామకం చేశారు. ఇందులో భాగంగా బోధన్ పట్టణ ఎంఐఎం నూతన కమిటీని హైదరాబాద్ లో ఎంపిక చేస్తూ ఆ పార్టీ అధినేతలు బుధవారం ఉత్తర్వులు అందజేశారు.
Operation Sindoor | పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపొందింది. ఆ పార్టీ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ విజయం సాధించారు. క్రాస్ ఓటింగ్పై గంపెడాశలు పెట్టుకున్న బీజేపీకి భంగపాటు తప్పలేదు.
KTR | సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చెప్పిన ఏతుల వెంకటయ్య కథ విని కాంగ్రెస్ ప్రభుత్వానికి బర్దాష్ కాలేదు.. అందుకే ఆయనను సస్పెండ్ చేశారు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నార
Akbaruddin Owaisi | ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సభ నిర్వహణపై ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.