Komatireddy Venkatreddy | రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఎంఐఎం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఏఏ మీద కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్ ఏంటని ఓ ముస్లిం నాయకుడు కోమటిరెడ్డిని ప్రశ్నించారు.
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో ఉత్కంఠ వీడింది. ఎన్నిక లేకుండా ఏకగ్రీవంతో ముగిసింది. ఏడాది కాల పరిమితితో మొత్తం 15 సభ్యుల ఎన్నికకు మొత్తం 19 నామినేషన్లు దాఖలు చేయగా, ఇందులో బీఆర్ఎస్ నుంచి 10, ఎంఐఎం న
మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) సందర్శనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయల్దేరారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బస్సుల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు పయనమయ్యారు.
అసెంబ్లీలో గురువారం జరిగిన చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ, అధికార పక్షం మధ్య తీవ్ర మాటల యు ద్ధం జరిగింది. ముస్లింల గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని అక్బరుద్దీన్ పేర్కొనగా.. ఎంఐఎం ఎమ�
‘ఇవేం లెక్కలు, ఏది కరెక్ట్.. శ్వేతపత్రంలో అన్నీ తప్పులే. ఒకే రకమైన లెక్కలు ఒక్కో పేజీలో ఒక్కో రకంగా ఉన్నాయి. ఈ బుక్కును మేము న మ్మాలా? అసలు ఈ శ్వేతపత్రం వెనుక మీ ఉద్దేశం ఏమిటి?’ అంటూ ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక�
పోటీ పరీక్షలు ఉర్దూ భాష లో నిర్వహించాలని ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. మదరసా బోర్డు పెట్టాలని విజ్ఞప్తిచేశారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కేసీ�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను (Six Guarantees) వెంటనే అమలుచేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) డిమాండ్ చేశారు. హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పా�
మలక్పేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాలుగోసారి గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటానని ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఆశీర్వదించిన ఓటర్లందరికీ ఆయన ఆదివారం ప్రత్యేక ధన్యవాదాలు తె
చాంద్రాయణగుట్ట మజ్లిస్ అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ భారీ మెజార్టీతో గెలిచారు. తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి ముప్పిడి సీతారాంరెడ్డిపై ఆయన 81,660 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నిజాం కళాశాలలో ఏర్పా�
ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఎన్నికల నిర్వహణ అధికారులు ఇస్తున్న ఫిర్యాదుల మేరకు మలక్పేట, యాకుత్పురా, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నాయకులపై కేసులు నమోదయ్యాయి.
Asaduddin Owaisi | పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటువేస్తే బీజేపీకి వేసినట్టేనని.. కాంగ్రెస్,బీజేపీ ఈ రెండు పార్టీలు ఒక్కటే అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. సంగారెడ్డి పట్టణంలో గురువారం రాత్రి నిర్వహించ�