కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను (Six Guarantees) వెంటనే అమలుచేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) డిమాండ్ చేశారు. హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పా�
మలక్పేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాలుగోసారి గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటానని ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఆశీర్వదించిన ఓటర్లందరికీ ఆయన ఆదివారం ప్రత్యేక ధన్యవాదాలు తె
చాంద్రాయణగుట్ట మజ్లిస్ అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ భారీ మెజార్టీతో గెలిచారు. తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి ముప్పిడి సీతారాంరెడ్డిపై ఆయన 81,660 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నిజాం కళాశాలలో ఏర్పా�
ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఎన్నికల నిర్వహణ అధికారులు ఇస్తున్న ఫిర్యాదుల మేరకు మలక్పేట, యాకుత్పురా, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నాయకులపై కేసులు నమోదయ్యాయి.
Asaduddin Owaisi | పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటువేస్తే బీజేపీకి వేసినట్టేనని.. కాంగ్రెస్,బీజేపీ ఈ రెండు పార్టీలు ఒక్కటే అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. సంగారెడ్డి పట్టణంలో గురువారం రాత్రి నిర్వహించ�
Ghulam Ahmed | దేశంలో జరిగిన అన్ని అనార్థాలకు కారణం కాంగ్రెస్ పార్టీనే కారణమని కరీంనగర్ ఎంఐఎం నగర అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్(Ghulam Ahmed) అన్నారు. శుక్రవారం కరీంనగర్లోని దారుస్సంలో నిర్వహించిన విలేకరుల సమావే�
తెలంగాణ (Telangana) రాష్ట్ర సమ్మిళిత, సమీకృత, సామరస్య అభివృద్ధి దేశానికి రోల్ మోడల్ అని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin owaisi) అన్నారు. తొమ్మిదేండ్ల కాలంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధి
ఆరోగ్యశాఖ అభివృద్ధిపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అకరుద్దీన్ ఒవైసి (Akbaruddin owaisi) ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్రం రాష్ట్రాల వాటా హక్కు నిధులు సరిగ్గా ఇవ్వడం లేదని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు.
క్యూబా పోరాటయోధుడు చేగువేరా కుమార్తె డాక్టర్ అలైద గువేరా, మనుమరాలు ప్రొఫెసర్ ఎస్తిఫినా గువేరా ఈ నెల 22న హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు రవీంద్రభారతిలో జరిగే సభలో పాల్గొననున్నారు.