క్యూబా పోరాటయోధుడు చేగువేరా కుమార్తె డాక్టర్ అలైద గువేరా, మనుమరాలు ప్రొఫెసర్ ఎస్తిఫినా గువేరా ఈ నెల 22న హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు రవీంద్రభారతిలో జరిగే సభలో పాల్గొననున్నారు.
విద్వేషపూరిత ప్రసంగాలు చేశారనే కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసింది.
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఎంఐఎం పార్టీ కోరింది. ఈ మేరకు స్పీకర్ శ్రీనివాస్ రెడ్డికి ఎంఐఎం పార్టీ ప
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్సిన్హాకు ఎంఐఎం నేతలు మద్దతు పలికారు. శనివారం మధ్యాహ్నం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో ఎంఐఎం పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యే�
MIM | హైదరాబాద్కు చెందిన ఎంఐఎం పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి బీహార్లో పాగా వేసింది. రాష్ట్రంలో ముస్లిం ఓట్లను గణనీయంగా తన ఖాతాలో వేసుకున్నది. దీంతో ఐదు స్థానాలు గెలుపొందిన ఆ పార్టీ ఆర్జేడీని ప్ర�
మహారాష్ట్రలో మూడు పార్టీలతో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం సాగుతోందని, నాలుగో పార్టీకి కలుపుకునే ప్రసక్తే లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పునరుద్ఘాటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎంతో శివ�
Asaduddin Owaisi | ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్పై (Asaduddin Owaisi) కాల్పుల ఘటనతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం ప్రార్థనలు కావడంతో ముందు జాగ్రత్తగా పాతబస్తీలో
MP Asaduddin Owaisi | మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (MP Asaduddin Owaisi) కారుపై కాల్పుల ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. గురువారం సాయంత్రం ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ముగించుకుని
ఆదిలాబాద్, జనవరి 24 : ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడలో 2020 డిసెంబరు 18న జరిగిన కాల్పుల కేసులో నిందితుడు ఎంఐఎం జిల్లా మాజీ అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్కు యావజ్జీవ కారాగార శిక్ష వ�