Ghulam Ahmed | దేశంలో జరిగిన అన్ని అనార్థాలకు కారణం కాంగ్రెస్ పార్టీనే కారణమని కరీంనగర్ ఎంఐఎం నగర అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్(Ghulam Ahmed) అన్నారు. శుక్రవారం కరీంనగర్లోని దారుస్సంలో నిర్వహించిన విలేకరుల సమావే�
తెలంగాణ (Telangana) రాష్ట్ర సమ్మిళిత, సమీకృత, సామరస్య అభివృద్ధి దేశానికి రోల్ మోడల్ అని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin owaisi) అన్నారు. తొమ్మిదేండ్ల కాలంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధి
ఆరోగ్యశాఖ అభివృద్ధిపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అకరుద్దీన్ ఒవైసి (Akbaruddin owaisi) ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్రం రాష్ట్రాల వాటా హక్కు నిధులు సరిగ్గా ఇవ్వడం లేదని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు.
క్యూబా పోరాటయోధుడు చేగువేరా కుమార్తె డాక్టర్ అలైద గువేరా, మనుమరాలు ప్రొఫెసర్ ఎస్తిఫినా గువేరా ఈ నెల 22న హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు రవీంద్రభారతిలో జరిగే సభలో పాల్గొననున్నారు.
విద్వేషపూరిత ప్రసంగాలు చేశారనే కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసింది.
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఎంఐఎం పార్టీ కోరింది. ఈ మేరకు స్పీకర్ శ్రీనివాస్ రెడ్డికి ఎంఐఎం పార్టీ ప
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్సిన్హాకు ఎంఐఎం నేతలు మద్దతు పలికారు. శనివారం మధ్యాహ్నం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో ఎంఐఎం పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యే�
MIM | హైదరాబాద్కు చెందిన ఎంఐఎం పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి బీహార్లో పాగా వేసింది. రాష్ట్రంలో ముస్లిం ఓట్లను గణనీయంగా తన ఖాతాలో వేసుకున్నది. దీంతో ఐదు స్థానాలు గెలుపొందిన ఆ పార్టీ ఆర్జేడీని ప్ర�
మహారాష్ట్రలో మూడు పార్టీలతో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం సాగుతోందని, నాలుగో పార్టీకి కలుపుకునే ప్రసక్తే లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పునరుద్ఘాటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎంతో శివ�