హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) మరోసారి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్టీఎల్లో కట్టారు.. వాటిని కూల్చేస్తారా అని ప్రశ్నించారు.
మూసీనది పరివాహక ప్రాంతం బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము అండగా ఉంటామని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల చెప్పారు. మంగళవారం ఆయన మూసానగర్, శంకర్నగర్లోని మూసీ రివర్ బెడ్�
రాష్ట్రంలో ఎంఐఎం గోడమీది పిల్లిలాంటిదని, ఎవరు అధికారంలో ఉంటే వారి చెంతకు చేరుతుందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఎద్దేవా చేశారు. అధికారం పోగానే వారితో సంబంధాలు తెంపేసుకుంటుందని విమర్శించారు.
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఢిల్లీలోని ఇంటిపై మరోసారి దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు అశోక్ రోడ్డులోని ఆయన నివాసంపై దాడికి పాల్పడ్డారు. ఇంటి నేమ్ ప్లేట్, గేటుపై నల్ల ఇం�
లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ‘జై పాలస్తీనా’ అని నినాదం చేసిన హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు న్యాయవాది హరి శంకర్ జైన్ ఫిర్యాదు చేశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు, రాష్ట్ర చిహ్నం మార్పు, రాష్ట్ర గీతానికి ఆమోదం తదితర అంశాలపై సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం సాయంత్రం అధికారికంగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశం మరో వివాదా
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ డబుల్ గేమ్ ఆడుతున్నదా? ఓవైపు ఎంఐఎంతో స్నేహం నటిస్తూ, మరో పార్టీతో లోపాయకారీ ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నదా.? తాజా పరిణామాలను గమన
Komatireddy Venkatreddy | రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఎంఐఎం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఏఏ మీద కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్ ఏంటని ఓ ముస్లిం నాయకుడు కోమటిరెడ్డిని ప్రశ్నించారు.
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో ఉత్కంఠ వీడింది. ఎన్నిక లేకుండా ఏకగ్రీవంతో ముగిసింది. ఏడాది కాల పరిమితితో మొత్తం 15 సభ్యుల ఎన్నికకు మొత్తం 19 నామినేషన్లు దాఖలు చేయగా, ఇందులో బీఆర్ఎస్ నుంచి 10, ఎంఐఎం న
మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) సందర్శనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయల్దేరారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బస్సుల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు పయనమయ్యారు.
అసెంబ్లీలో గురువారం జరిగిన చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ, అధికార పక్షం మధ్య తీవ్ర మాటల యు ద్ధం జరిగింది. ముస్లింల గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని అక్బరుద్దీన్ పేర్కొనగా.. ఎంఐఎం ఎమ�
‘ఇవేం లెక్కలు, ఏది కరెక్ట్.. శ్వేతపత్రంలో అన్నీ తప్పులే. ఒకే రకమైన లెక్కలు ఒక్కో పేజీలో ఒక్కో రకంగా ఉన్నాయి. ఈ బుక్కును మేము న మ్మాలా? అసలు ఈ శ్వేతపత్రం వెనుక మీ ఉద్దేశం ఏమిటి?’ అంటూ ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక�
పోటీ పరీక్షలు ఉర్దూ భాష లో నిర్వహించాలని ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. మదరసా బోర్డు పెట్టాలని విజ్ఞప్తిచేశారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కేసీ�