పాలు చాలా కాలంగా సంపూర్ణ పోషకాహారంగా గుర్తింపు పొందాయి. ఎముకలను బలంగా ఉంచడం నుంచి శరీర ఎదుగుదలకు తోడ్పడడం వరకు పాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఆవు పాలు, మేక పాలు, సోయా, బాదం, కొబ్బరి �
Vaibhav Sooryavanshi: షాట్లు బాగా కొడుతున్నావు.. రోజుకు ఎన్ని పాలు తాగుతున్నానవని సూర్యవంశీని ప్రజెంటర్ రవిశాస్త్రి ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు నవ్వుతూ సమాధానం ఇచ్చాడు వైభవ్. సార్.. నేనిప్పుడు పాలు తాగడం
మన వంటింట్లో ఉదయాన్నే లీటర్ పాల ప్యాకెట్ కోసమో, పాలవాడి కోసమో ఎదురుచూడటం మనకు అలవాటే. ఉదయాన్నే లేవగానే వేడివేడి కాఫీ కప్పుతోనో, పిల్లలకు ఇచ్చే గ్లాసు పాలతోనో మన రోజు మొదలవుతుంది. అసలు పాలు లేని రోజును మ�
గోరు వెచ్చని పాలను తాగడానికి చాలా మంది ఇష్టపడతారు. వీటిని తాగడం వల్ల హాయిగా ఉండడంతో పాటు నిద్ర బాగా వస్తుందని, జీర్ణక్రియ మెరుగుపడుతుందని నమ్ముతారు. అలాగే మరికొందరు పేగుల ఆరోగ్యం కోస�
పాలు మనిషి ఆహారంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. ఎముకలు, కండరాలకు మద్దతు ఇచ్చే పోషకాలు పాలల్లో అనేకం ఉంటాయి. పాలను తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని చెప్పవచ్చు. అయితే
Vijaya Dairy | తెలంగాణ విజయ డెయిరీ వ్యాపారానికి ఆంధ్రా విజయ డెయిరీ గండికొట్టే కుట్ర చేస్తున్నది. హైదరాబాద్లో పాగా వేసేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే నెయ్యి విక్రయాలతో తిష్ట వేసిన ఏపీ విజయ డెయిరీ ఇప్పుడు �
Paneer | రుచిని పంచుతూ, ఆరోగ్యం పెంచే పదార్థం పనీర్. ఒక్క పనీర్తో రుచికరమైన వంటకాలెన్నో చేసుకోవచ్చు. పనీర్ వండుకుందామని అనుకోగానే.. మార్కెట్కు పరుగులు తీస్తుంటాం. అయితే మార్కెట్లో పనీర్ కల్తీ జోరుగా సాగ
నెయ్యిని మనం ఎంతో కాలంగా ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాం. మనం తినే ఆహారాలకు నెయ్యి చక్కటి రుచిని అందిస్తుంది. దీనిని ద్రవ బంగారం అని కూడా పిలుస్తూ ఉంటారు. మన శరీర మొత్తం ఆరోగ్యానికి ఇది మేలు చేస్తు�
Telangana | ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం. అయినా, మద్యం తాగుడులో మన రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్! పాలు తాగడం ఆరోగ్యానికి హితం. ముఖ్యంగా పిల్లలకు చక్కని పోషక పానీయం. కానీ, పాలు, పాల ఉత్పత్తుల వినియోగంలో రాష్ట్రం బ�
మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పాలను తాగితే మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తుంటారు. పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. ఎందుకంటే పాలలో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని �
ఒక ఊర్లో ఓ పాల వ్యాపారి ఉండేవాడు. చుట్టుపక్కల ఉన్న పశువుల యజమానుల దగ్గరికి వెళ్లి పాలు సేకరించి పట్టణానికి పంపేవాడు. దానిద్వారా అతనికి మంచి ఆదాయం వచ్చేది. చాలా ఆస్తులు సంపాదించాడు.
పాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. ఎందుకంటే పాలలో మన శరీరానికి కావల్సిన దాదాపు అనేక పోషకాలు పూర్తి స్థాయిలో
నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు ఒకే చోట ఉండేలా కొత్త బడులు తెరవాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించా రు. పైలట్ ప్రాజెక్ట్గా నూతన స్కూళ్లను ఏర్పా టు చేయాలని సూచించారు.