‘ఉడికీ ఉడకని అన్నం.. సగం పచ్చిగా ఉన్న గుడ్లు మాకొద్దు’ అంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. భోజనం వదిలేసి నిరసన తెలిపారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశా
మధ్యాహ్న భోజన పథకం లబ్ధిదారులకు కేంద్రం కోత పెట్టింది. 3 లక్షల మంది విద్యార్థులను తగ్గించింది. 2025-26 విద్యాసంవత్సరానికి 16లక్షల మంది విద్యార్థులకే ఆమోదం తెలిపింది. నిరుడు 18.88లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్�
మాగనూరు జెడ్పీహెచ్ ఎస్లో మధ్యాహ్న భోజనం వికటించి 15 మంది విద్యార్థులు మహబూబ్నగర్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం పాఠశాలకు వచ్చిన పలువురు విద్యార్థులు పాఠశాల�
మధ్యాహ్న భోజన పథకాని (మిడ్ డే మీల్స్)కి సంబంధించిన కాంట్రాక్టును ఇప్పిస్తానంటూ నమ్మించి.. ఫోర్జరీ జీవోలు తయారు చేసి.. రూ.4కోట్లు మోసం చేసిన వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సర్కారు దవాఖాన అంటే వైద్యానికే అడుగుపెట్టని ప్రజలు.. సీఎం కేసీఆర్ తెచ్చిన పెను మార్పులతో వైద్యారోగ్య కేంద్రాలకు రావడానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు క్రమం తప్పకుండా నెలనెలా పరీక
నిర్మల్ : పాఠశాలల్లోని విద్యార్థులందరికి మంచి రుచికరమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ జిల్లాలోని అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. బుధవారం నర్సాపూర్(జి) మండలంలోని పలు పా�
కోవిడ్ కారణంగా నిలిచిపోయిన మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ దేశానికి భవిష్యత్ నిర్మాతలు విద్యార�
ఐదేండ్లకుగాను రూ.1.30 లక్షల కోట్లు రూ.31,733 కోట్లు భరించనున్న రాష్ర్టాలు పథకంలో ప్రి-ప్రైమరీ స్కూళ్లకూ చోటు కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: పాఠశాల విద్యార్థులకు పోషకాలతో కూడిన వేడ
హాజరయ్యే వారికి మధ్యాహ్న భోజనం హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రత్యక్ష తరగతులకు దూరంగా ఉన్న హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థులకు విద్యనందించడలో భాగంగా పాఠశాల విద్యాశాఖ కీలకనిర�