ప్రస్తుతం దేశంలో అమలవుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) స్థానంలో రాష్ర్టాలు, యూటీల్లో జూలై 1 నుంచి కొత్త చట్టం వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మి�
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తున్న కూలీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు శాపంగా మారాయి. మండుటెండల్లో పని చేసే కూలీలకు టెంట్లు, తాగునీరు కల్పన వంటి సౌకర్యాలకు కేంద్రం చెక్ పెట్టడంతో కార�
దేశవ్యాప్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ (ఎంజీఎన్ఆర్ఈజీఎస్- నరేగా) ఇక చరిత్ర కాబోతున్నదా? జూలై నుంచి అమలులోకి రానున్న కొత్త ‘వీబీ జీ రా�
రాష్ట్రంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) లక్ష్యం నీరుగారుతున్నది. చెమటోడ్చి పనిచేసిన కూలీలకు సకాలంలో కూలి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం వికసిత భారత్- గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీ-జీ రాంజీ) జీఓ ప్రతులను నల్లగొండ పట్ట�
హనుమకొండ చౌరస్తా, జనవరి 3: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీ రాంజీ ఉపాధి పథకాన్ని రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య(Vemulapalli Venkatramaiah) డిమాండ్ చేశారు.
Revanth Reddy | తెలంగాణ అసెంబ్లీ వేదికగా శుక్రవారం జాతీయ ఉపాధి హామీ పథకంపై జరిగిన చర్చ ఒక విచిత్రమైన రాజకీయ వాతావరణానికి వేదికైంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆత్మను కేంద్రం దెబ్బతీస్తున్నదని, ని�
రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఏ)లో పనిచేస్తున్న ఉద్యోగులకు 4-5 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఆ పథకం రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎలబద్రి లింగయ్య మంత్రి సీతక్క ఎదుట వాపోయారు. తమ
వీబీ-జీరామ్-జీ చట్టాన్ని రద్దు చేసి, గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పునరుద్ధరణ చేసే వరకు వామపక్షాలు, ప్రజాతంత్ర, లౌకికవాదశక్తులన్నీ నిరంతర ప్రజా ఉద్యమాలు చేపట్టాలని వామపక్ష నాయకులు పిల�
ఉపాధి హామీ చట్టానికి (ఎంజీఎన్ఆర్ఈజీఏ) సమూల మార్పులు చేస్తూ దాని స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన ‘వీబీ-జీ రామ్ జీ’ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఆమోద ముద్ర వేశారు.
Boyalapally Rekha : దేశంలోని కోట్లాది గ్రామీణ పేదలకు చట్టబద్ధంగా లభిస్తున్న పని హక్కును నరేంద్ర మోదీ ప్రభుత్వం హరించే ప్రయత్నిస్తోందని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రేఖ బోయలపల్లి (Boyalapally Rekha) మండిపడ�
Sonia Gandhi | మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరును మార్చడంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) తీవ్ర విమర్శలు చేశారు. ఈ పథకాన్ని నీరుగార్చేందుకు మోదీ ప్రభుత్వం (Modi govt) దశాబ్దక�
G RAM G Bill | మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరుతో రెండు దశాబ్దాల క్రితం రూపొందిన గ్రామీణ ఉపాధి కల్పనా పథకాన్ని రద్దు చేసి మోదీ ప్రభుత్వం కొత్త చట్టం తెస్తున్నది.
Priyanka Gandhi | కేంద్ర ప్రభుత్వం (Union Govt) మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరును పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజనగా మార్చింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) స్పందించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది. అక్టోబర్ 10-నవంబర్ 14 మధ్య కాలంలో ఎంజీఎన్ఆర్ఈజీఏ డాటాబేస్ నుంచి దాదాపు 27 లక్షల మంది కూలీల పేర్లను తొలగించింది.