ప్రభుత్వ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కందుకూరు మండల పరిషత్ అభ్యర్థి అధికారి బానోతు సరిత సూచించారు. మండల పరిధిలోని కొత్తగూడ గ్రామానికి చెందిన పసులకడి ధనుంజయ్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి. అంజయ్య ఆరోపించారు. సోమవారం మండలంలోని మాల్ గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి మహాధర్నా క�
Arrest | మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) కింద చేపట్టిన పనుల్లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. వేయని రోడ్లు (Roads) వేసినట్లుగా, చేయని పనులు (Works) చేసినట్లుగా, తీసుకోని మెటీరియల్ (Material) తీసుకున్నట్లుగా చూపించి
Sonia Gandhi: గ్రామీణ ఉపాధి హామీ పథకం మన్రేగా కింద ఇచ్చే కనీస వేతనాన్ని పెంచాలని, పని దినాల సంఖ్యను కూడా పెంచాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు. రాజ్యసభ జీరో అవర్లో ఈ అంశంపై ఆమె ప్రస్తావించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చెల్లిస్తున్న రోజువారీ వేతనాలు అసమతుల్యంగా ఉన్నాయని పార్లమెంటరీ కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. పెరుగుతున్న జీవన వ్యయానికి, వేతనాలకు పొంతన లేదని తెలిపింది. ఈ కారణంగా ఈ పథకంల
దేశంలోని పేదలకు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)ను పూర్తిగా ఎత్తివేసే కుట్రలో భాగంగానే కేంద్రం బెంగాల్లో దీనిని తాత్కాలికంగా నిలిపివేసిందని ఎన్ఆర్ఈజీఏ �
కేంద్రం తమపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నదని బెంగాల్ ప్రభుత్వం మండిపడుతున్నది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కింద రాష్ర్టానికి నిధులు విడుదల చేయకుండా కేంద్రంలోని మోదీ స�
నిరుపేద కూలీలకు ఉపాధి హామీ కల్పించే ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకానికి కేంద్రం నిధుల విడుదల నిలిపివేయడం పట్ల పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ చర్యను నిర
చదువుతోనే సబ్బండ వర్గాలకు సమాజంలో సమున్నత హోదా లభిస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మండలంలోని రాగన్నగూడెం సర్పంచ్ రెంటాల గోవర్ధన్రెడ్
రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు కనీస మొత్తంకూడా కూలీగా అందటంలేదు. జాతీయ సగటులో కంటే కూలీ రేటు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తక్కువగా నిర్ణయించడంతో ఇక్కడి కూలీలు తక్కువ మొత్తం కూలీని పొందుతున్నారు. కనీస వేతన�
NREGA | జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.ఇప్పటికే పలు సంస్కరణలు అమలు చేస్తుండగా, కొత్తగా ఫేక్ హాజరుకు చెక్ పడేలా చర్యలు చేపట్టింది.
Minister Indrakaran reddy | రైతుల పట్ల కేంద్ర వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కేంద్ర రైతు వ్యతిరేఖవిధానాలపై రైతులు, సామాన్య ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై ఇవాళ లోక్సభలో రగడ చెలరేగింది. జీరో అవర్లో ఈ అంశం గురించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్
వేసవిలో అదనపు కూలికి చెక్ టెంట్, తాగునీటి నిధులు కట్ రైతులకు పనికొచ్చే పనులకు నై 31 నుంచి కొత్త సాఫ్ట్వేర్ అమలు అమలుచేయాలని కేంద్రం ఆదేశం నరేగా స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం రాష్ట్ర సాఫ్ట్వేర్ సౌ�