నిరుపేద కూలీలకు ఉపాధి హామీ కల్పించే ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకానికి కేంద్రం నిధుల విడుదల నిలిపివేయడం పట్ల పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ చర్యను నిర
చదువుతోనే సబ్బండ వర్గాలకు సమాజంలో సమున్నత హోదా లభిస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మండలంలోని రాగన్నగూడెం సర్పంచ్ రెంటాల గోవర్ధన్రెడ్
రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు కనీస మొత్తంకూడా కూలీగా అందటంలేదు. జాతీయ సగటులో కంటే కూలీ రేటు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తక్కువగా నిర్ణయించడంతో ఇక్కడి కూలీలు తక్కువ మొత్తం కూలీని పొందుతున్నారు. కనీస వేతన�
NREGA | జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.ఇప్పటికే పలు సంస్కరణలు అమలు చేస్తుండగా, కొత్తగా ఫేక్ హాజరుకు చెక్ పడేలా చర్యలు చేపట్టింది.
Minister Indrakaran reddy | రైతుల పట్ల కేంద్ర వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కేంద్ర రైతు వ్యతిరేఖవిధానాలపై రైతులు, సామాన్య ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై ఇవాళ లోక్సభలో రగడ చెలరేగింది. జీరో అవర్లో ఈ అంశం గురించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్
వేసవిలో అదనపు కూలికి చెక్ టెంట్, తాగునీటి నిధులు కట్ రైతులకు పనికొచ్చే పనులకు నై 31 నుంచి కొత్త సాఫ్ట్వేర్ అమలు అమలుచేయాలని కేంద్రం ఆదేశం నరేగా స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం రాష్ట్ర సాఫ్ట్వేర్ సౌ�
మునుగోడు: రోజుకు ఉపాధి కూలీ ఎంతిస్తుండ్రమ్మా.. అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఉపాధిహమీ కూలీల ను ఆప్యాయంగా పలకరించారు. శుక్రవారం మునుగోడు మీదుగా వెళ్తూ కాన్�
హైదరాబాద్ : ఉపాధిహామీ అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద �