నార్త్ సిటీ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. ఆ ప్రాంతం తనకు రాజకీయ పునర్జన్మనిచ్చిందంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు నీటి మూటలుగా మారుతున్నాయి. ఈ ప్రాంత అభివృద్ధికి కట్టు�
మెట్రో రెండో దశ అష్ట వంకర్లు తిరుగుతున్నది. మొన్న 70 కి.మీ... నిన్న 78 కి.మీ... నేడు 116 కి.మీతో రెండో దశ ప్రాజెక్టుకు అధికారులు డీపీఆర్లను సిద్ధం చేస్తున్నారు. ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉన్న మెట్రో మార్గాలను కాంగ్రె
రెండో దశ మెట్రో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనకు సవాళ్లు ఎదురవుతున్నాయి. నిత్యం ట్రాఫిక్తో నిండి ఉండే నగరంలో మెట్రో కారిడార్ల నిర్మాణం అధికారులకు ఒక పరీక్షగా మారింది.
విమానాశ్రయ మెట్రో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఐటీ కారిడార్లోని రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఔటర్ రింగ్రోడ్డు వెంబడి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపలి వరకు నిర్మిస్తున్న మెట్రో మార్గంలో భూమిని �
వలసలు చాలా రకాలుంటాయి. బతుకుదెరువు కోసం వెళ్లే వలసలు.. ఉపాధి అవకాశాల కోసం వెళ్లే వలసలు.. మెరుగైన జీవన ప్రమాణాల కోసం వెళ్లే వలసలు ఇలా ఎన్నో. మైరుగైన జీవనం కోసం ఉండే వలసలను మనం మేధో వలస అని కూడా అనవచ్చు. ఈ రకం వల
ఎయిర్పోర్టు రోడ్డులో మెట్రో ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఐటీ కారిడార్లోని రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు లోపలి వరకు నిర్మిస్తున్న మెట్రో మార్గంలో పిల్లర్ల నిర్మాణానికి సంబం�
ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టులో ఎన్నో ఇంజినీరింగ్ సవాళ్లు ఉన్నాయని, వాటిని అధిగమించేందుకు నైపుణ్యం కలిగిన రైల్వే ఇంజినీరింగ్ నిపుణులతో కలిసి పనిచేస్తున్నట్లు హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమి�
ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహణ పద్దు కింద రూ.457.10 కోట్లు కేటాయిస్తూ సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ప్రగతి పద్దు కింద మరో రూ.80 కోట్లు కేటాయించారు. మొత్తం 537.10 కోట్లు ప్రక
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు జనరల్ కన్సల్టెంట్ (జీసీ) నియామకం కోసం మంగళవారం ప్రీ-క్వాలిఫికేషన్ మీటింగ్�