కేంద్రం మొండి చేయి చూపడంతో నగరంలో మెట్రో విస్తరణ ఆశలు గల్లంతు అవుతున్నాయి. 10నెలలు గడిచిన డీపీఆర్లను ఆమోదించకపోవడంతో మెట్రో సంస్థ ఫేజ్-2 విస్తరణ అంశంలో ముందుకు కదల్లేకపోతుంది.
కేంద్రం మొండి చేయి చూపడంతో నగరంలో మెట్రో విస్తరణ ఆశలు గల్లంతు అవుతున్నాయి. 10నెలలు గడిచిన డీపీఆర్లను ఆమోదించకపోవడంతో మెట్రో సంస్థ ఫేజ్-2 విస్తరణ అంశంలో ముందుకు కదల్లేకపోతుంది.
నార్త్ సిటీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలంటూ 152 రోజులుగా ఎదురుచూస్తున్నారు. మెట్రో విస్తరణ పేరిట ఆ ప్రాంతానికి రెండు మార్గాల్లో మెట్రో మార్గాన్ని తీసుకువస్తామంటూ సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారే తప్పా... �
కాంగ్రెస్ సర్కార్ అట్టహాసంగా ప్రకటించిన మెట్రో విస్తరణకు నిధుల కొరత వెంటాడుతోంది. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో ఫేజ్-2 పనులు పూర్తిచేస్తామని ప్రకటించినా.. ప్రస్తుతం ఉన�
నగరంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రెండు ప్రాజెక్టులను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులనీ చెబుతున్నారే తప్పా... పరిహారం, ప్రాజెక్టు వివరాల్లో గోప్యం, స్థానికుల అభిప్రాయాలను పరిగణ�
అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరానికి మరిన్ని హంగులను సమకూర్చుతుందని భావించిన గ్రేటర్ ప్రజానీకానికి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో మొండి ‘చెయ్యి’ చూపించింది.
హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతున్న క్రమంలో అన్ని ప్రాంతాలకు మెట్రో రవాణా సౌకర్యం కల్పించాలని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఓఆర్ఆర్ చుట్టూ శాటిలైట్ టౌన్ షిప్లు భవిష్యత్లో వచ్చే అవకాశం ఉండటంతో మెట్�
హైదరాబాద్ లో మెట్రో రైల్ వ్యవస్థ విస్తరణకు మరో కీలక అడుగు పడింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న 105 కి.మీ. మార్గానికి అదనంగా మూడో దశలో 4 ప్యాకేజీలుగా 12 మార్గాల్లో చేపట్టే 278 కి.మీ. విస్తరణ పనులకు సమగ్ర ప్రాజెక్�
Hyderabad Metro | భవిష్యత్లో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రోను విస్తరించనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. రూ.69వేలకోట్లతో హైదరాబాద్ నలుదిశలా మెట్రో విస్తరణకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశే�