యువత ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవాలని, నూతన ఆవిష్కరణలతో ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు.
కోరుట్ల మండలంలోని చిన్న మెట్పల్లి గ్రామంలో నాలుగో వార్డ్ లో ఇద్దరు పోటీ చేయగా సమాన ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల అధికారులు టాస్ వేసి గెలుపు నిర్ధారించారు. గ్రామంలోని నాలుగో వార్డులో 212 ఓటర్లు ఉండగా వార్డ�
పాడి రైతులకు, పశు పోషకులకు మరిన్ని అధునాతన సేవలు అందించేందుకు పశు వైద్య కళాశాలలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు మెట్పల్లిలో గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పత్తి రైతులకు మద్దతుగా ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన, మంగళవారం ఉదయం సిరిసిల్ల నుంచి క�
కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలకు మంజూరైన రూ.37.40 కోట్ల యూఐడీఎఫ్ అభివృద్ధి నిధులను అధికారులు ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు.
Bahrain | ఎన్నో ఆశలతో బతుకుదెరువు కోసం బహ్రెయిన్ (బేరాన్)కు వెళ్లిన ఓ యువకుడిని విధి కాటేసింది. ఐదేండ్ల కిందట తనువు చాలించిన ఆ వలసజీవి మృతదేహాన్ని గుర్తించేవారు లేక దిక్కూమొక్కూలేని అనాథ శవంలా మార్చురీ గదిల
ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట చేతికందే దశకు చేరుకోకుండానే దెబ్బతినడంతో ఆగ్రహించిన రైతులు (Farmers Protest) రోడ్డెక్కారు. నాణ్యతలేని విత్తనాలు ఇచ్చి తమను నిండా ముంచిన విత్తన కంపెనీ, విక్రయించిన సీడ్ ఏజెన్సీ నిర్వాహకు
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సహకారంతో కోరుట్ల, మెట్ పల్లి విద్యార్థులు సోమవారం హైదరాబాదులోని టీ హబ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో వివిధ బస్సుల్లో రెండు పట్టణాలకు
గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీసుల నిబంధనలు పాటించాలని మెట్పల్లి డీఎస్పీ రాములు సూచించారు. పట్టణంలోని వాసవీ కళ్యాణ భవనంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో గణేశ్ మండపాల నిర్వాహకులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వ�
మెట్పల్లి పట్టణంలోని ఓం కారేశ్వాలయం, విఠలేశ్వరాలయం, ఆరపేట శివాలయాల్లో సోమవారం మహా బిల్వార్చన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆది మహా శివునికి ప్రీతిపాత్రమైన బిల్వార్చన కార్యక్రమాలను ఆయా ఆలయ కమిటీ ఆ
మెట్పల్లి పట్టణంలోని శ్రీ మురళీకృష్ణ మందిరంలో ఆలయ అధ్యక్షుడు మైలారపు లింబాద్రి దంపతుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకాల�
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో గల ఎడ్ల లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను శుక్రవారం ట్రస్టు నిర్వాహకులు అందజేశార�
మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో గల 2000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. చెలరేగిన మంటల్లో నిల్వచేసిన గన్నిసంచులు కాలుతున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు మె
రైతులు, వ్యాపారులు, మార్కెటింగ్ ఏజెన్సీలు తమ సరుకుల నిల్వ కోసం బీఆర్ఎస్ పాలనలో మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నిర్మించిన పలు గోదాములు ఖాళీగా మిగిలాయి. సరుకులు నిల్వ చేయకపోవడం, గోదాంల సామర