శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) పరిధిలో రూ.7 కోట్లతో 55 పనులు చేపట్టాలని నిర్ణయించి టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. అందులో 35 పనులు కార్పొరేషన్ బయట అంటే సుడా పరిధిలో ఉండగా.. మిగిలిన పనులు కార్�
మెట్పల్లి మున్సిపల్టౌన్ ప్లానింగ్ విభాగంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంటి నిర్మాణానికి సంబంధించి అనుమతి పొందడం నుంచి నిర్మాణం పూర్తయి ఇంటి నంబర్ వచ్చే వరకు సంబంధిత విభాగాల్లో అధికారులు, సిబ్బం�
Tahsildar Sign Forgery | జగిత్యాల జిల్లాలో ఏకంగా మెట్పల్లి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నకిలీ ముద్రలతో తప్పుడు పత్రాలను సృష్టించి, భూమిని వేరే వారికి రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు గ
కథలాపూర్ మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్ల విషయంలో జాప్యంగా వ్యవహరిస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ కథలాపూర్ మండలం కలికోట గ్రామ శివారులో, తండ్రియాల ఎక్స్ రోడ్ వద్ద రైతులు సోమవారం ధర్
నిషేదిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రావు హెచ్చరించారు. పట్టణంలోని పలు కిరాణాషాపులు, ప్లాస్టిక్ దుకాణాలు, కూరగాయల షాపులు, టిఫిన్ స�
వయసు నిండిన ఓ యువతి, యువకుడి ప్రేమ బంధం చివరికి మరణంలో సైతం వీడలేదు. గత కొంతకాలంగా ఒకరినొకరు ప్రేమించుకుని చివరికి పెద్దలను సైతం ఒప్పించి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన కాబోయే దంపతుల జంట ఉరేసుక�
కోరుట్ల పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి, జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు సముదాయంలో శనివారం మొదటి తరగతి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టును హైకోర్టు న్యా
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుట్ల పట్టణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం వివిధ శాఖల ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధుల�
కోరుట్ల పట్టణంలోని పురాతనమైన గడి బురుజుల స్థలాలను కాపాడాలని కోరుట్ల బీఆర్ఎస్ కౌన్సిలర్లు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)ను గురువారం కలిసి వారు వినతి పత్రం అందజ�
కోరుట్ల పట్టణంలోని పీవీ నరసింహరావు పశు వైద్య కళాశాల, వెటర్నరీ యూనివర్సిటీ లో వెటర్నరీ ఫిజియాలజీ విభాగాధిపతి, ప్లేస్మెంట్ ఆఫీసర్ రాధాకృష్ణ పులి కంటి మీరట్లోని ఐఐఎంటీ యూనివర్సిటీలో నిర్వహించిన వైకాన్-
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఐరెన్ లెగ్ శాస్త్రీ అని, ఆయన ఎక్కడ ఆడుగు పెడితే అక్కడ బుగ్గేనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని ఆపార్టీ రాష్ట్ర నాయకులు అనూప్ రావు న�
స్నేహితులతో కలిసి సరదాగా గడుపుదామని విహారయాత్ర కు వెళ్లిన యువకుడు కర్ణాటకలోని విభూత జలపాతం లో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటకలో అంకోలా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.
కోరుట్ల పట్టణంలో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల నిల్వ, వినియోగంపై సివిల్ సప్లై రెవెన్యూ శాఖ అధికారులు సోమవారం సంయుక్త దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్