కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ 100 పడకల ఏరియా ఆసుపత్రిలో గ్రేడ్ వన్ నర్సింగ్ సూపరిండెంట్ గా విధులు నిర్వర్తించిన సరళ మంగళవారం పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సమావేశ మందిరంలో వీడ్కోలు సమావేశాన్ని ఆస�
సూపర్ ఎల్నినో పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రతీ వర్షపు నీటి బొట్టును సద్వినియోగం చేసుకొని భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్క
మల్లాపూర్ మండల కేంద్రంలోని సోమగిరి ఇండెన్ గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ రాంచందర్ కు మంగళవారం ఆయన ఫిర్యాదు చేశారు.
కోరుట్ల పట్టణంలో మంగళవారం ఆర్టీసీ బస్సు చోరీకి గురైన సంఘటన కలకలం రేపింది. కోరుట్లలోని ఆర్టీసీ కొత్త బస్టాండు ప్లాట్ ఫామ్ నంబర్-9పై నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును అధికారుల కళ్లుగప్పి గుర్తు తెలియని దుండగుడ
Gurukul School | గురుకుల పాఠశాలల్లో నిత్యం ఫుడ్పాయిజన్ ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మారడం లేదు. తాజాగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం, పుచ్చిపోయిన
తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చేర్పించాలని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రత్నాపూర్ గ్రామస్తులు స్థానిక సర్పంచ్ గొండ రాజేందర్ ఆధ్వర్యంలో మంగళవారం ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు.
పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని, మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, చక్కెర ఫ్యాక్టరీ నరుద్ధరణ కోసం శాంతియుతంగా నిరసన తెలిపిన రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని రైతు ఐక్యవేదిక నాయకులు ప్�
శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) పరిధిలో రూ.7 కోట్లతో 55 పనులు చేపట్టాలని నిర్ణయించి టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. అందులో 35 పనులు కార్పొరేషన్ బయట అంటే సుడా పరిధిలో ఉండగా.. మిగిలిన పనులు కార్�
మెట్పల్లి మున్సిపల్టౌన్ ప్లానింగ్ విభాగంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంటి నిర్మాణానికి సంబంధించి అనుమతి పొందడం నుంచి నిర్మాణం పూర్తయి ఇంటి నంబర్ వచ్చే వరకు సంబంధిత విభాగాల్లో అధికారులు, సిబ్బం�
Tahsildar Sign Forgery | జగిత్యాల జిల్లాలో ఏకంగా మెట్పల్లి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నకిలీ ముద్రలతో తప్పుడు పత్రాలను సృష్టించి, భూమిని వేరే వారికి రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు గ
కథలాపూర్ మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్ల విషయంలో జాప్యంగా వ్యవహరిస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ కథలాపూర్ మండలం కలికోట గ్రామ శివారులో, తండ్రియాల ఎక్స్ రోడ్ వద్ద రైతులు సోమవారం ధర్
నిషేదిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రావు హెచ్చరించారు. పట్టణంలోని పలు కిరాణాషాపులు, ప్లాస్టిక్ దుకాణాలు, కూరగాయల షాపులు, టిఫిన్ స�
వయసు నిండిన ఓ యువతి, యువకుడి ప్రేమ బంధం చివరికి మరణంలో సైతం వీడలేదు. గత కొంతకాలంగా ఒకరినొకరు ప్రేమించుకుని చివరికి పెద్దలను సైతం ఒప్పించి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన కాబోయే దంపతుల జంట ఉరేసుక�
కోరుట్ల పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి, జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు సముదాయంలో శనివారం మొదటి తరగతి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టును హైకోర్టు న్యా