రాష్ట్రంలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో వానలు కురవనున్నట్టు హైదారాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస
రాష్ట్రంలోవారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజల రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చూడాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం సాయంత్రం ఆమె గట్టమ్మ గుడి సమీపంలో జాతీయ రహదారిపై నిర
Rains | ఒడిశా తీరాన్ని అనుకుని వాయవ్య, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రేపు(బుధవారం) ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతాయని ఏపీ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. శుక్రవారం రాత్రి 9గంటల వరకు వినాయక్నగర్లో అత్యధికంగా 2.50 సెం.మీ, చర్లపల్లిలో 2.40, కాప్రా, ఏఎస్రావు నగర్లో 2.0, నేరెడ్మెట్, సఫిల్గూడ, ఉప్పల్ ర�
రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నదని తెలిపారు. ఈ నెల 5న మహబూబ్నగర్ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశి
నైరుతి రుతుపవనాలు సోమవారం తెలంగాణను తాకాయి. నాగర్ కర్నూల్, గద్వాల, నల్లగొండ మీదుగా ఈ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సాధారణంగా జూన్ రెండో వారంలో రాష్ట్రంలోకి వచ్చే నైరుతి రుతుపవనాలు ఈసారి ముంద�
మరో ఐదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ర్టాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని తెలిపింది. ఈ ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గడంతోపాటు వివిధ
Cyclone | నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని అల్పపీడనం ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనున్నది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు ఆవర్తనం విస్తరించింద�
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మరో మూడ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్త్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ విభాగం తెలిపింది. ఆదివారం దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు, పరిసర ప్రాంతాల మీదుగా కొనసాగిన ఉపరి