Cyclone | నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని అల్పపీడనం ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనున్నది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు ఆవర్తనం విస్తరించింద�
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మరో మూడ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్త్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ విభాగం తెలిపింది. ఆదివారం దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు, పరిసర ప్రాంతాల మీదుగా కొనసాగిన ఉపరి
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఆదివారం అండమాన్ తీరాన్ని తాకాయి. ఈ నెల 31న కేరళలో, జూన్ మొదటివారంలో ఏపీలో అవి ప్రవేశించే అవకాశం ఉన్నది.
Record rain | వేసవిలో ఎప్పుడూ లేనంతగా మంగళవారం రాష్ట్రంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. మధ్యాహ్నం వరకు ఎండ ఉండగా, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. హైదరాబాద్లో మూడు గంటలపాటు కురిసిన భారీ వర్షం కురి
రాష్ట్రంలో మండే ఎండలతో మాడు పగిలిపోతున్నది.. బయటికెళ్తే నెత్తి చుర్రుమంటున్నది.. వడగాలులు, ఉకపోత ఠారెత్తిస్తున్నాయి.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
రాష్ట్రంలో భానుడి ప్రతాపం బెంబేలెత్తిస్తున్నది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీల పోటాపోటీ ప్రచార హోరుతో కళకళలాడాల్సిన రాష్ట్రం.. సూర్యుడి ప్రకోపానికి మధ్యాహ్నం పూట దాదాపు నిర్మానుష్యంగా మారుతున్నది.
దేశవ్యాప్తంగా భగభగలాడుతున్న ఎండలపై భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. తెలుగు రాష్ర్టాల్లో ఈ నెల 28వ తేదీ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని స్పష్టంచేసింది.
మండే ఎండలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని వార్త చెప్పింది. రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.