Weather Update | హైదరాబాద్లో 11.9 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్తో పాటు, తెలంగాణలోని పలు జిల్లాలలో రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోయాయి.
Heavy Rains | ఏపీకి మిచాంగ్ తుఫాను ముప్పు పొంచిఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం నాటికి తుఫాను మచిలీపట్నం సముద్ర తీరం దాటనున్నదని పేర్కొన్నది.
తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పవాయు పీడనంతో రాష్ట్రంలో వచ్చే నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ర్టాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. తెలంగాణలో పొడి వాతావ�
ఈ సీజన్కు సంబంధించి.. గత 74 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా రాజస్థాన్ జైసల్మేర్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా వెల్లడించింది. సెప్టెంబర్ 10, 1949లో జైసల్మేర్లో గరిష్ట ఉష్ణోగ్రత 43.3 డిగ్రీల
కుండపోత వర్షం జిల్లాను ముంచెత్తింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రోజంతా ఏకధాటిగా వర్షం కురువడంతో వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ను ప్రకటించింది.
Heavy Rains Alert | ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు కు�
రాష్ట్రంలో వర్షాలు తగ్గడంతో వేడి తీవ్రత పెరుగుతున్నది. ఆగస్టు 20 వరకు తెలంగాణలో ఉక్కపోత తప్పదని, అప్పటి వరకు వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది.
Hyderabad | హైదరాబాద్ : గత వారం రోజుల నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. దీంతో నగరమంతా చల్లని వాతావరణం ఏర్పడింది. కానీ రాబోయే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్ర�
వారం రోజులుగా వర్షాలు పడుతుండడంతో మండలంలోని చెరువులు, కుంటలు నిండి మత్తడి దుంకుతున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. మంగళపల్లిలో
వాతావరణశాఖ ఖమ్మం జిల్లాకు రెడ్అలర్ట్ ప్రకటించిందని, రాబోయే 48 గంటల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున జాగ్రత్తగా ఉండి ప్రాణనష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలె
జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లాలో ప్రధానమైన మూసీ, కాగ్నా, ఈసీ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్ప పీడనాల ప్రభావం వల్ల ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే వారం రోజులుగా వర్షాలు కురుస్తుండగా మరో ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చ