దేశవ్యాప్తంగా భగభగలాడుతున్న ఎండలపై భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. తెలుగు రాష్ర్టాల్లో ఈ నెల 28వ తేదీ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని స్పష్టంచేసింది.
మండే ఎండలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని వార్త చెప్పింది. రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
Weather Update | హైదరాబాద్లో 11.9 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్తో పాటు, తెలంగాణలోని పలు జిల్లాలలో రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోయాయి.
Heavy Rains | ఏపీకి మిచాంగ్ తుఫాను ముప్పు పొంచిఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం నాటికి తుఫాను మచిలీపట్నం సముద్ర తీరం దాటనున్నదని పేర్కొన్నది.
తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పవాయు పీడనంతో రాష్ట్రంలో వచ్చే నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ర్టాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. తెలంగాణలో పొడి వాతావ�
ఈ సీజన్కు సంబంధించి.. గత 74 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా రాజస్థాన్ జైసల్మేర్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా వెల్లడించింది. సెప్టెంబర్ 10, 1949లో జైసల్మేర్లో గరిష్ట ఉష్ణోగ్రత 43.3 డిగ్రీల
కుండపోత వర్షం జిల్లాను ముంచెత్తింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రోజంతా ఏకధాటిగా వర్షం కురువడంతో వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ను ప్రకటించింది.
Heavy Rains Alert | ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు కు�
రాష్ట్రంలో వర్షాలు తగ్గడంతో వేడి తీవ్రత పెరుగుతున్నది. ఆగస్టు 20 వరకు తెలంగాణలో ఉక్కపోత తప్పదని, అప్పటి వరకు వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది.