అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఉన్న నిషేధాన్ని ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎత్తివేశాయి. 2021లో యూఎస్ క్యాపిటల్పై జరిగిన దాడి తర్వాత ఆయనను బ్యాన్
ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. దీంతో ప్రముఖ టెక్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. వ్యయ నియంత్రణలో భాగంగా ఒక్కో కంపెనీ ఉద్యోగులను
Microsoft | ప్రపంచంలోనే నంబర్వన్ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ (Microsoft) వేలాది మంది ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో ఐదు శాతం లేదా 11 వేల మందిపై
ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడటంతో గత ఏడాది అమెజాన్, ట్విట్టర్, మెటా, యాపిల్, గూగుల్ సహా పలు టెక్ కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేశాయి.
అబార్షన్, వ్యాక్సిన్ సామర్థ్యం, తుపాకుల నియంత్రణ, వంటి అంశాలు సున్నితమైనవని, వీటి గురించి ఉద్యోగుల అంతర్గత మెసేజింగ్ ప్లాట్ఫామ్ అయిన వర్క్ప్లేస్లో చర్చించవద్దని తన ఉద్యోగులకు మెటా ఆదేశాలు ఇచ్చి
అమెరికాలో ప్రతిపాదించిన నూతన మీడియా బిల్లుపై ఫేస్బుక్ మాతృసంస్థ మెటాకు, అమెరికా ప్రభుత్వానికి మధ్య వివాదం తలెత్తింది. ఈ బిల్లును అమెరికా పార్లమెంట్ ఆమోదిస్తే తమ ప్లాట్ఫామ్ నుంచి అమెరికా వార్తలను