ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ మాదిరిగా ఫేస్బుక్ మాతృ సంస్థ ‘మెటా’ కూడా తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కంపెనీలోని మొత్తం 87 వేల మంది ఉద్యోగుల్లో 11 వేల మందిని (దాదాపు 13% మందిని) తొలగిస్తున
టెకీలను లేఆఫ్స్ భయం వెంటాడుతోంది. ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే ఆందోళనలతో పాటు ఆర్ధిక మందగమనం నేపధ్యంలో ట్విట్టర్ సహా పలు టెక్నాలజీ కంపెనీలు వ్యయ నియంత్రణ పేరుతో ఉద్యోగులను తొలగిస్
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫాం ట్విట్టర్ ఇటీవల తమ ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించడంతో ఇప్పుడు ఫేస్బుక్ మాతృ సంస్థ ‘మెటా’ కూడా అదే బాటలో నడుస్తున్నది.
Facebook | ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ ఇటీవల కంపెనీలో సుమారు 50 శాతం మంది ఉద్యోగులపై వేటువేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఫేస్బుక్ మాతృసంస్థ ‘మెటా’ సైతం ట్విట్టర్ బాటలోనే పయనిస్తున్నట్లు తెలుస్తోంది. వే�
ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్ మంగళవారం మధ్యాహ్నం కొద్దిసేపు పడకేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు గంటలపాటు సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు మెసేజ్లు పంపేందుకు, రిసీవ్ చేసుకొనేందుకు వీలుకాల�
మార్క్ జుకెర్బర్గ్కు చెందిన ఫేస్బుక్ మాతృసంస్థ ‘మెటా’ను రష్యా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన ఫేస్బుక్, ట్విట్టర్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా నిలుస్తున్నాయని ఆరోపించింది.
ఫేస్బుక్ యూజర్ల పాస్వర్డ్స్ను దొంగిలిస్తున్న 400 ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్లను మెటా సంస్థ గుర్తించింది. ఈ యాప్ల జాబితాను షేర్ చేసింది. ఇందులోని చాలా అప్లికేషన్లు థర్డ్ పార్టీ యాప్ స్టోర్లలోనే ఉన�
ప్రముఖ టెక్నాలజీ సంస్థ మెటా ఇటీవల ఓ కొత్త సాంకేతికతను ఆవిష్కరించింది. కొన్ని పదాల కూర్పుతో (ఆ పదాలలో ఏదైతే చెప్పామో, దానికి అనుగుణంగా తక్కువ నిడివితో) ఓ వీడియోను క్రియేట్ చేసే కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థను తయ