ఇన్స్టాగ్రామ్లోని చెల్లింపు ప్రకటనల్లో పిల్లల లైంగిక దోపిడీ, దుర్వినియోగ కంటెంట్ ఉండటంపై కేంద్రం మెటాకు నోటీసులు జారీ చేసిందని ఏఎన్ఐ వార్తా సంస్థ ఆదివారం పేర్కొంది. వెంటనే ఆ తరహా ప్రకటనలను, సమాచార�
Instagram : పిల్లలపై అభ్యంతరకర యాడ్స్ ప్రసారం చేస్తున్న ఇన్స్టాగ్రామ్పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కంటెంట్ వెంటనే తొలగించాలంటూ ఇన్స్టాగ్రామ్ యాజమాన్య సంస్థ మెటాకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అంతే�
Instagram : పిల్లలపై అభ్యంతరకర యాడ్స్ ప్రసారం చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫాం ఇన్స్టాగ్రామ్పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్స్టాగ్రామ్ యాజమాన్య సంస్థ మెటాకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ �
Bombay High Court | బాలీవుడ్ ప్రముఖ నటి ప్రీతి జింతా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తన అనుమతి లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత వాడి సృష్టించిన డీప్ఫేక్ చిత్రాలు, మార్ఫింగ్ చేసిన అసభ్యకర కంటెంట్కు వ్
WhatsApp : వాట్సాప్ త్వరలో యూజర్నేమ్ ఫీచర్ ప్రవేశపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరికల్లా ఈ ఫీచర్ తీసుకురావాలని వాట్సాప్ నిర్ణయించింది. అయితే, ఈ ఫీచర్పై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఈ ఫీచర్కు సం�
Kunal Shah : మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp) గ్లోబల్ సీఈవోగా భారత ఆంత్రోప్రెన్యూర్ కునాల్ షా (Kunal Shah) బాధ్యతలు చేపట్టనున్నాడు. 'క్రెడ్' యాప్ వ్యవస్థాపకుడైన కునాల్ను తదుపరి సీఈవోగా నియమిస్తున్నట్టు మెటా ప్రకటించిం�
Instagram : సోషల్ మీడియా యాప్స్ అయిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వీటి సేవలు నిలిచిపోయాయి. యూజర్లకు అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఫీడ్ లోడ్ కావ�
రిలయన్స్ ఇండస్ట్రీస్..సోషల్ మీడియా సంస్థ మెటా చేతులు కలిపాయి. వచ్చే రెండేండ్లలో గుజరాత్లోని జామ్నగర్ వద్ద 168 మెగావాట్ల సామర్థ్యంతో డాటా సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాయి.
Instagram Plus : ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ వాడుతూ మరిన్ని మంచి ఫీచర్స్ కోరుకునే వారి కోసం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ప్లస్ ఫీచర్ వచ్చింది. ఇన్స్టా మాతృ సంస్థ మెటా తాజాగా ఇండియాలో ఈ సర్వీస్ను లాంఛ్ చేసింది.
సాంకేతికతను పెద్ద ఎత్తున వినియోగిస్తున్న టెక్ కంపెనీలు వేలాదిమంది ఉద్యోగులకు లేఆఫ్లు ప్రకటిస్తున్నాయి. ఫేస్బుక్ మాతృసంస్థ మెటా తన వర్క్ఫోర్స్లో 10 శాతం మందిని తొలగించే ప్రక్రియను ఇప్పటికే ప్రార�
ఆస్ట్రేలియా ప్రభుత్వం త్వరలో తీసుకోబోయే చర్యలతో టెక్ దిగ్గజాలు తాము అందిస్తున్న వార్తా సమాచారానికి గాను భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. టిక్టాక్, గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాలు స్థానిక �
టెక్ కంపెనీల్లో ఉద్యోగాల ఊచకోత కొనసాగుతూనే ఉన్నది. ఆటోమేషన్లో భారీ పెట్టుబడులు, కృత్రిమ మేధ(ఏఐ) ప్రభావం కారణంగా చాలా కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. రాయిటర్స్ కథనం ప్రకారం మే 20న ప్రార
layoffs : ఐటీ అనుబంధ సంస్థల్లో భారీ స్థాయిలో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ఏఐ కారణంగా ఆయా సంస్తల్లో వేలాది మందిని ఉద్యోగంలోంచి తొలగిస్తున్నారు. త్వరలో టాప్ కంపెనీల్లో కూడా భారీగా కోతలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది
Instagram Plus : సోషల్ మీడియా ప్లాట్ఫాంలలో ఒకటైన ఇన్స్టాగ్రామ్లో త్వరలో కీలక మార్పులు జరగనున్నాయి. యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ అయిన మెటా.. పెయిడ్ సర్వీస్ ప్రారంభించబోతుంది.