Instagram : సోషల్ మీడియా యాప్స్ అయిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వీటి సేవలు నిలిచిపోయాయి. యూజర్లకు అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఫీడ్ లోడ్ కావ�
రిలయన్స్ ఇండస్ట్రీస్..సోషల్ మీడియా సంస్థ మెటా చేతులు కలిపాయి. వచ్చే రెండేండ్లలో గుజరాత్లోని జామ్నగర్ వద్ద 168 మెగావాట్ల సామర్థ్యంతో డాటా సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాయి.
Instagram Plus : ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ వాడుతూ మరిన్ని మంచి ఫీచర్స్ కోరుకునే వారి కోసం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ప్లస్ ఫీచర్ వచ్చింది. ఇన్స్టా మాతృ సంస్థ మెటా తాజాగా ఇండియాలో ఈ సర్వీస్ను లాంఛ్ చేసింది.
సాంకేతికతను పెద్ద ఎత్తున వినియోగిస్తున్న టెక్ కంపెనీలు వేలాదిమంది ఉద్యోగులకు లేఆఫ్లు ప్రకటిస్తున్నాయి. ఫేస్బుక్ మాతృసంస్థ మెటా తన వర్క్ఫోర్స్లో 10 శాతం మందిని తొలగించే ప్రక్రియను ఇప్పటికే ప్రార�
ఆస్ట్రేలియా ప్రభుత్వం త్వరలో తీసుకోబోయే చర్యలతో టెక్ దిగ్గజాలు తాము అందిస్తున్న వార్తా సమాచారానికి గాను భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. టిక్టాక్, గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాలు స్థానిక �
టెక్ కంపెనీల్లో ఉద్యోగాల ఊచకోత కొనసాగుతూనే ఉన్నది. ఆటోమేషన్లో భారీ పెట్టుబడులు, కృత్రిమ మేధ(ఏఐ) ప్రభావం కారణంగా చాలా కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. రాయిటర్స్ కథనం ప్రకారం మే 20న ప్రార
layoffs : ఐటీ అనుబంధ సంస్థల్లో భారీ స్థాయిలో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ఏఐ కారణంగా ఆయా సంస్తల్లో వేలాది మందిని ఉద్యోగంలోంచి తొలగిస్తున్నారు. త్వరలో టాప్ కంపెనీల్లో కూడా భారీగా కోతలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది
Instagram Plus : సోషల్ మీడియా ప్లాట్ఫాంలలో ఒకటైన ఇన్స్టాగ్రామ్లో త్వరలో కీలక మార్పులు జరగనున్నాయి. యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ అయిన మెటా.. పెయిడ్ సర్వీస్ ప్రారంభించబోతుంది.
పిల్లలను ఆన్లైన్ ప్రమాదాల నుంచి కాపాడటంలో మెటా (ఫేస్బుక్ మాతృ సంస్థ) విఫలమైందని అమెరికాలోని న్యూ మెక్సికో జ్యూరీ చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. అశ్లీల వీడియోలు, ఫొటోలు, అక్రమ చర్యలకు ప్రేరేపణ, మా�
Social Media: సోషల్ మీడియాకు యువత బానిసలు అవుతున్నట్లు నమోదు అయిన కేసులో అమెరికా కోర్టు భారీ జరిమానా విధించింది. బాధితురాలికి సుమారు 6 మిలియన్ల డాలర్లు పరిహారం ఇవ్వాలని మెటా, యూట్యూబ్ సంస్థలను ఆదేశ�
Instagram : సోషల్ మీడియా ప్లాట్ఫాం ఇన్స్టాగ్రామ్ తన యూజర్లకు షాకివ్వబోతుంది. ఇప్పటివరకు అందిస్తున్న ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ (E2EE) సపోర్టింగ్ రద్దు చేయబోతుంది.
WhatsApp Plus : వరల్డ్స్ టాప్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకురానుంది. దీని పేరు ‘వాట్సాప్ ప్లస్’. ఇకపై వాట్సాప్లో కొన్ని లేటెస్ట్, ఇంట్రస్టింగ్ ఫీచర్స్ వాడాలనుకుంటే మాత్రం ఈ సబ్స్�
Accenture : తాజాగా టెక్ కంపెనీ యాక్సెంచర్ ఈ విషయంలో ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సీనియర్ ఉద్యోగులు ఏఐని తప్పనిసరిగా వాడాలని సూచించింది. లేకుంటే ప్రమోషన్లు కట్ చేస్తామని హెచ్చరించింది.
Supreme Court: వాట్సాప్ ప్రైవసీ పాలసీ అంశంలో సుప్రీంకోర్టు హెచ్చరిక జారీ చేసింది. మా దేశ విధానాలను పాటించలేకుంటే, మీరు వెళ్లిపోవచ్చు అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ప్రైవసీ అంశంలో తమ డేటాను వాడుక�
Whatsapp | మనం వాడే వాట్సాప్ గ్రూప్స్లో ఇప్పుడు 1,024 మంది వరకు సభ్యులు ఉండే అవకాశం ఉంది. అయితే ఇంత పెద్ద గ్రూప్లో ఎవరు ఎవరో గుర్తుపట్టడం, ముఖ్యమైన ఈవెంట్లను ఫాలో అవ్వడం కొన్నిసార్లు తలనొప్పిగా మారుతుంది.