నారాయణపేట జిల్లా మరికల్ (Marikal) మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ పాఠశాలలో 57 మంది విద్యార్థులకుగాను ఆరుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.
Suicide Threat | మన ఊరు- మనబడి పథకం కింద పాఠశాల మరమ్మతు పనులకు సంబంధించిన బిల్లులు ఇవ్వకుంటే ఆత్మహత్య తప్పదని ఓ కాంట్రాక్టర్ ఏకంగా ఎంఈవోకు వినతి పత్రం అందజేశారు.
కమలాపూర్ మండలంలోని శనిగరం గ్రామంలోని విజ్ఞాన్ ఉన్నత పాఠశాలలో అనుమతి లేకుండా పుస్తకాలు విక్రయిస్తున్నారు. స్కూల్లోని ఓ గదిలో అక్రమంగా పుస్తకాల విక్రయం జరుగుతోంది.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని ఎంఈవో శోభారాణి అన్నారు. మండలంలోని వీణవంక, కనపర్తి, నర్సింగాపూర్ గ్రామాలలో హెచ్ఎంలు, ఉపాధ్యాయులతో కలిసి ఎం�
Government Schools | ప్రభుత్వ పాఠశాలలోనే ఉత్తమ విద్యా బోధన లభిస్తుందని ఎంఈవోలు రాజేశ్వర్ రెడ్డి, కురుమూర్తి, టీఎస్యూటీఎఫ్ మహబూబ్నగర్ జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ దుంకుడు శ్రీనివాస్ అన్నారు.
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎంఈవో సత్యనారాయణ రెడ్డి శుక్రవారం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ పుస్తకాలను ప్రతి విద్యార్థికి పాఠశాల ఓపెనింగ్ రోజే అం�
విధుల్లో నిర్లక్ష్యం వహించారని, దానిపై వివరణ ఇవ్వాలని నల్లగొండ జిల్లాలోని చింతపల్లి, మర్రిగూడ మండలాల ఎంఈఓలతోపాటు మాల్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ఫ్రధానోపాధ్యాయురాలుకు సోమవారం విద్యాశాఖ రీజినల�
Summer training camps | విద్యార్థులు తమ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రభుత్వం వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుందని ఇన్చార్జి మండల విద్యాధికారి అభినందన్ శర్మ అన్నారు.
Summer Classes | వేసవిలో సమయాన్ని వృథా చేసుకోకుండా శిక్షణ ద్వారా విద్యార్థులు భవిష్యత్లో రాణించ వచ్చనే సంకల్పంతో ప్రభుత్వం వేసవి శిక్షణ తరగతులను నిర్వహిస్తుందని తిమ్మాజీపేట మండల విద్యాశాఖాధికారి సత్యనారాయణ �
MEO | చిన్న శంకరంపేట మండల విద్యాధికారిణి పుష్పవేణి అనధికారంగా మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, మిర్జాపల్లిలోని పదో తరగతి పరీక్షా కేంద్రాలలోకి వెళ్లి విద్యార్థులను, ఇన్విజిలేటర్లను భయబ్రాంతులకు గురి చేశ�
ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యంగా విద్యార్థులను చేర్పించడానికి ప్రభుత్వం ఏటా జూన్లో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా విద్యాశాఖ బడిబాట కార్యక్రమానికి
పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యాశాఖ అనేక చర్యలు తీసుకుంటుంది. గత ఏడాది డిసెంబర్ నుంచి టెన్త్ విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వారికి సాయంత్రం పూట అల్పాహారాన్న