రాష్ట్రంలో టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ మేరకు గురువారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో నంబర్ 5 జారీ చేశారు.
విద్యకు పెద్దపీఠ వేస్తున్న తెలంగాణ సర్కార్ ఆ దిశగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నది. ప్రభుత్వ చర్యలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు క్యూ కట్టడంతో విద్యార్థ�
విద్యార్థుల విద్యాప్రమాణాలు పెంచేందుకు తొలిమెట్టు కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గురువారం నగరంలోని జిల్లా పంచాయతీ మౌలిక వసతుల కేంద్రంలో ఎంఈవో, తొలిమెట్టు నోడల్ అధికారులు
ప్రధానోపాధ్యాయురాలి నుంచి లంచం తీసుకున్న ఎమ్మార్సీతోపాటు ఎంఈవోను ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో బుధవారం చోటుచేసుకున్నది. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ వెల్లడిం�
డీఈవో, ఎంఈవోల ఫోన్ నంబర్లు డిస్ప్లే హైదరాబాద్లో స్పెషల్ కంట్రోల్ రూమ్ పారదర్శకత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): ఈ నెల 23 నుంచి ప
మధిర :ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కృషిచేయాలని ఎంఈవో వై.ప్రభాకర్ అన్నారు. గురువారం మండల పరిధిలోని మాటూరు పాఠశాలలో కాంప్లెక్స్స్�
ఎర్రుపాలెం : మండలంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు, కేజీబీవీ, గురుకుల పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు ప్రారంభమైనట్లు ఎంఈవో వై.ప్రభాకర్ తెలిపారు. ఆయా పాఠశాలల్లో మొత్తం 3684 మంది విద్యార్థు�