మానసిక ఒత్తిడి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని అర్వపల్లి మండల వైద్యాధికారి భూక్య నగేష్ నాయక్ అన్నారు. శుక్రవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్ర�
నిత్య వ్యాయామంతో పాటు ప్రాణయామం, ధాన్యంతో మానసిక వత్తిడి తగ్గించుకోవచ్చని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. మంగళవారం పోలీసు స్టేషన్లో లయన్స్ క్లబ్ అఫ్ కట్టంగూర్ కింగ్స్ అధ్వర్యంలో ఏర్పాటు చే
మానసిక ఒత్తిడి, పని ప్రదేశాల్లో వేధింపులు యువ వైద్యుల ప్రాణాలు తీస్తున్నాయి. ఈ సమస్యలకు తాళలేక గత నెల నుంచి ఇప్పటివరకు ఏడుగురు యువ వైద్యులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో తెలుగు రాష్ర్టాలకు చెందిన ఐదుగుర
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని, మానసిక ఒత్తిడి దూరమవుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో అస్మిత యోగాసాన సిటీ లీగ్ పోటీల కార్యక్రమానికి ఆయన హ�
తీవ్ర నైరాశ్యం, మానసిక ఒత్తిళ్లతో బాధపడేవారి శీర్ష నాడి (వేగస్ నెర్వ్)ని ఉత్తేజితం చేయడం వల్ల వారు ఆ బాధల నుంచి ఉపశమనం పొందుతారని తాజా అధ్యయనం వెల్లడించింది. ‘బ్రెయిన్ స్టిమ్యులేషన్' జర్నల్లో ప్రచు�
యువత, మధ్య వయస్కులు, వృద్ధులు అన్న తేడా లేకుండా భారతీయులంతా మానసిక ఒత్తిడితో చిత్తవుతున్నారు. దేశ జనాభాలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ‘న్యూ సారిడాన్ హెడేక్ సర్వే’లో ఈ వాస్
కుర్రాళ్లు, యువతులు మాట వినడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. పిల్లలు నిదుర పోతున్న సమయంలో వారి ఫోన్లను కన్నవారు తనిఖీ చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. చుట్టూ జరుగుతున్న సంఘటనలను తమ బిడ్డలకు ఆపాదించుకుని ప�
Smartphone Addiction | కుర్రాళ్లు, యువతులు మాట వినడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. పిల్లలు నిదుర పోతున్న సమయంలో వారి ఫోన్లను కన్నవారు తనిఖీ చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. చుట్టూ జరుగుతున్న సంఘటనలను తమ బిడ్డలకు ఆపాది�
మానసిక సమస్యలను చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కానీ.. ఒక వ్యక్తి జీవితాన్ని చిన్నాభిన్నం చేసేటంత భయానక పరిస్థితికి ఆ సమస్యలు దారి తీస్తాయని ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్టు డాక్టర్ సి.వీరేందర్ చెప్పా�
ప్రజల జీవనశైలిలో పలు మార్పులు వస్తున్నందున 30 ఏండ్ల వయస్సు పైబడినవారంతా వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి సారించాలని, ఆహార నియమాలను తప్పక పాటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పేర్కొన్నది.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత నూతన క్రీడా విధానాన్ని రూపొందించడానికి ప్రభుత్వం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి సారథ్యంలో క్యాబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ కమిటీలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్�