ప్రజల జీవనశైలిలో పలు మార్పులు వస్తున్నందున 30 ఏండ్ల వయస్సు పైబడినవారంతా వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి సారించాలని, ఆహార నియమాలను తప్పక పాటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పేర్కొన్నది.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత నూతన క్రీడా విధానాన్ని రూపొందించడానికి ప్రభుత్వం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి సారథ్యంలో క్యాబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ కమిటీలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్�