ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు సంచలన విజయం సాధించింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 3-1తో ప్రపంచ రెండో ర్యాంకర్ జర్మనీపై ఘన విజయం సాధించింది. స్టార్ ప్లేయర్ సాతియాన�
బాలికపై 8 మంది సామూహిక లైంగిక దాడికి పాల్పడి ఆపై రూ 50,000 చెల్లించకుంటే వీడియో వైరల్ చేస్తామని బ్లాక్మెయిల్ చేసిన ఘటన రాజస్దాన్లోని అల్వార్ జిల్లాలో వెలుగుచూసింది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. వనస్థలిపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి బస్వరాజ్పల్లికి చెందిన పైసా నవీన్(22), అదే జిల్లా బుద్దారం గ్రామానికి చెందిన అడ్డూర�
వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల తెల్లరక్త కణాల్లో వై-క్రోమోజోమ్ల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్టు జపాన్ పరిశోధకులు తాజాగా గుర్తించారు. ముఖ్యంగా 70 ఏండ్లు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు వెల్లడిం�
ఆరోగ్య సంరక్షణ రంగంలో పురుషుల కంటే స్త్రీలు 24 శాతం తక్కువ వేతనాలు పొందుతున్నారని, ఇతర రంగాలతో పోలిస్తే హెల్త్కేర్ రంగంలో ఈ వ్యత్యాసం అధికంగా ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్ధ (ఐఎల్ఓ), ప్రపంచ ఆరోగ
యువతి(20)పై ఆమె స్నేహితుడు సహా ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆపై రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్లిన ఉదంతం తమిళనాడులోని చెంగల్పట్లో శనివారం రాత్రి వెలుగుచూసింది.
ఒంటికాలిపై కనీసం 10 సెకండ్ల పాటు కూడా నిలబడలేని మధ్య వయస్కులకు మరణ ముప్పు పొంచి ఉన్నట్టేనని తాజా అధ్యయనం పేర్కొన్నది. అటువంటి వారు ఒక దశాబ్దంలో మరణించే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తున్నదని
పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయంటారు. కానీ కొందరికి పెళ్లి వల్ల కష్టాలే మిగుల్తాయి. మనశ్శాంతి కరువు అవుతుంది. ఇలా కేవలం ఆడవాళ్లకే కాదు. కొంతమంది భర్తలకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. అదిగో అలాంటి �
ప్రాణహాని నెపంతో అనుమతులు లేకుండా తుపాకులతో సంచరిస్తున్న ముగ్గురు యువకులను మాదాపూర్ ఎస్వోటీ, మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను సోమవారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్య�
మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. 16 ఏండ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడటంతో పాటు మరో స్నేహితుడికి ఘటనను లైవ్ స్ట్రీమింగ్ చేయడం మధ్యప్రదేశ్లో
29 ఏండ్ల వితంతు మహిళను నలుగురు వ్యక్తులు తీవ్రంగా కొట్టి సామూహిక లైంగిక దాడికి పాల్పడి ఆపై విలువైన వస్తువులతో పరారైన ఘటన తమిళనాడులోని నమక్కల్ ప్రాంతంలో వెలుగుచూసింది.