Men Shoot Policemen | పోలీస్ను కొట్టినందుకు అరెస్టైన వ్యక్తుల్లో ఇద్దరు గన్స్ లాక్కొని ముగ్గురు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో ఆ ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. (Men Shoot Policemen) ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు
Dalit Widow Beaten | ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు దళిత వితంతువును నలుగురు వ్యక్తులు దారుణంగా కొట్టారు. (Dalit Widow Beaten) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఈ సంఘటన జరి
Men Stripped Naked and Beaten | బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) మరో దారుణం జరిగింది. ముగ్గురు వ్యక్తులను అర్ధ నగ్నంగా చేసి కర్రలతో దారుణంగా కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నర్మదాపురం జిల్లాలో �
సోషల్ మీడియాలో ఎటు చూసినా క్యూట్ యానిమల్ వీడియోలు (viral video) సందడి చేస్తుంటాయి. మీరు డాగ్ లవర్ అయితే మాత్రం ఈ వీడియో బాగా నచ్చుతుంది. ది ఫైజెన్ అనే ట్విట్టర్ ఖాతా ఈ వీడియోను మైక్రో బ్లాగింగ్ సైట్లో షేర�
Men Wearing Skirts | స్కర్టులు ధరించి మెట్రోలో ప్రయాణించిన ఇద్దరు మగవారికి చాలా మంది మద్దతు తెలిపారు. లేడీస్ దుస్తుల్లో వారి ఆత్మ విశ్వాసం, స్టైల్ను కొందరు ప్రశంసించారు. ‘ అందరూ ఇలా ఎందుకు ధరించకూడదు?’ అని ఒకరు ప్రశ�
బాలికపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ మధు తెలిపిన వివరాల ప్రకారం.. డబీల్పూరలోని భరత్నగర్కు చెందిన బాలిక పలు ఇళ్లల్లో పన�
కొందరు వ్యక్తులు రెస్టారెంట్ ఎదుట స్టంట్లు చేశారు. గమనించిన ఆ రెస్టారెంట్ యజమాని దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఆ వ్యక్తులు, రెస్టారెంట్ యజమాని మధ్య ఘర్షణ తలెత్తింది.
కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన వేళ సోషల్ మీడియాలో ఓ వీడియో అందరి ముఖాల్లో నవ్వులు పూయించడంతో పాటు
సానుకూల భావనను నింపుతోంది. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు కామ్ డౌన్ సాంగ్ను తబలాపై ప్లే చేయడం క
ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు సంచలన విజయం సాధించింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 3-1తో ప్రపంచ రెండో ర్యాంకర్ జర్మనీపై ఘన విజయం సాధించింది. స్టార్ ప్లేయర్ సాతియాన�
బాలికపై 8 మంది సామూహిక లైంగిక దాడికి పాల్పడి ఆపై రూ 50,000 చెల్లించకుంటే వీడియో వైరల్ చేస్తామని బ్లాక్మెయిల్ చేసిన ఘటన రాజస్దాన్లోని అల్వార్ జిల్లాలో వెలుగుచూసింది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. వనస్థలిపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి బస్వరాజ్పల్లికి చెందిన పైసా నవీన్(22), అదే జిల్లా బుద్దారం గ్రామానికి చెందిన అడ్డూర�