పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)ను మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న మెహుల్ చోక్సీకి చెందిన 13 ఆస్తులను వేలం వేసేందుకు గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ కంపెనీకి ముంబైలోని ప్రత్యేక కోర్టు అనుమ�
Mehul Choksi | పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగవేసి పారిపోయిన వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీ బెల్జియం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆంట్వెర్ప్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేశాడు.
బ్యాంకును మోసగించి, పరారైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని భారత దేశానికి అప్పగించేందుకు ఆంట్వెర్ప్లోని ఓ కోర్టు అనుమతి ఇచ్చింది. బెల్జియం సుప్రీంకోర్టులో అపీలు చేయడానికి ఆయనకు 15 రోజుల గడువు ఉంది. ఆయన �
Belgium | పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో పారిపోయిన వ్యాపారవేత్త, ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీని భారత్ను తీసుకువచ్చేందుకు మార్గం సుగమమైంది. చోక్సీని భారత్కు అప్పగించే విషయంలో బెల్జియం కోర్టు బుధవారం �
PNB Scam | పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో జరిగిన రూ.13వేలకోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని ప్రస్తుతం బెల్జియంలో ఉంటున్న విషయం తెలిసిందే. భారత్ విజ్ఞప్తి మేరకు ఆయనను పోలీసులు అక్కడ
పలు బ్యాంకుల వద్ద వేలాది కోట్ల రూపాయలు తీసుకొని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మెహుల్ చోక్సీకి మార్కెట్ నియంత్రణ మండలి సెబీ షాకిచ్చింది. ఆయనకు సంబంధించిన అన్ని రకాల బ్యాంక్ ఖాతాలతోపాటు షేర్లు, మ్యూచ�
పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) నుంచి రూ. 13,000 కోట్ల రుణాన్ని పొంది బ్యాంకును మోసం చేసిన కేసులో నిందితుడైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు బెల్జియ
Mehul Choksi | పీఎన్బీ మోసం కేసులో నిందితుడైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని పట్టుకునేందుకు భారత దర్యాప్తు సంస్థలు ఏడేళ్లుగా నిరంతరం కృషి
చేస్తున్నాయి. ఈ ఆర్థిక నేరగ�
Mehul Choksi | పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణ మోసం కేసులో పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్టు అయ్యారు. ఆయనని భారత్కు రప్పించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు గతకొంతకాలంగా ప్రయత్నిస్తున్నాయ
Mehul Choksi | రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ బ్యాంకులను నిండా ముంచి దేశం నుంచి పారిపోయిన మెహుల్ చోక్సీ వంటి ఆర్థి
Minister KTR | ‘ప్రజాస్వామ్యాన్ని అంతమొందించేందుకు.. నిరంకుశత్వం దిశగా భారతదేశం’ అనే పుస్తకాన్ని ఒకరు తనకు ఇచ్చారంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పుస్తకాన్ని దెబాశిష్ రాయ్ చౌదరి, జాన్ కీన్ రచించారు.