భారతీయ బ్యాంకులను వేలకోట్లకు ముంచి పారిపోయిన మాల్యా, నీరవ్ మోదీ, ఛోక్సీల నుంచి ప్రభుత్వం ఎంత సొమ్ము రికవరీ చేసింది? ఇంకా ఎంత మిగిలి ఉంది? అనే వివరాలను అత్యున్నత న్యాయస్థానం ముందు భారత సొలిసిటర్ జనరల్ తుషా
దేశంలోనే భారీ బ్యాంక్ మోసం అప్పుల సొమ్ముతో ఆస్తుల కొనుగోలు 28 బ్యాంకులకు ఏబీజీ షిప్యార్డ్ రూ.23వేల కోట్లు టోకరా సామాన్యుడికి వెయ్యి రూపాయల అప్పు కావాలంటే వంద రకాలుగా ఆలోచిస్తాయి బ్యాంకులు. కానీ బడా సంస�
ఆంటిగ్వా చేరుకున్న మెహుల్ చోక్సీ | వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ తిరిగి ఆంటిగ్వా, బార్బుడా ద్వీపంలో తిరిగి అడుపెట్టాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణం ఎగవేత కేసులో 2018లో భారత్ నుంచి పారిపోయిన అనంతరం అక్క�
వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి డొమినికా కోర్టు మధ్యంతర బెయిల్ | పీఎన్బీ కుంభకోణం కేసులో దేశం విడిచిపారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి డొమినికా కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది
చోక్సీ కొత్త డ్రామా.. అదేమిటంటే..!
గత మే 23న అంటిగ్వాలో మాయమైన మెహుల్ చోక్సీని మూడు రోజులకు డొమినికా పోలీసులు అరెస్ట్ చేశారు., తనను కొందరు కిడ్నాప్...
న్యూఢిల్లీ: వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు.. భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మోసగాళ్లకు చెందిన సుమారు రూ.9371 కోట్ల ఆస్తులను ఆయా బ్యాం�
న్యూఢిల్లీ: వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అక్రమరీతిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి సుమారు రూ.6344.96 కోట్లు దారిమళ్లించినట్లు సీబీఐ ఆరోపించింది. తన ఛార్జ్షీట్లో సీబీఐ ఈ విషయాన్ని పేర్కొన్నది. మో�
మెహుల్ చోక్సీ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా | పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెయిల్ విచారణను డొమినికా హైకోర్టు ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసినట్లు స్థా�
ఆంటిగ్వా: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్లో ప్రధాన సూత్రధారి, వజ్రాల వ్యాపారి అయిన మెహుల్ చోక్సీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది అతని గర్ల్ఫ్రెండ్గా భావిస్తున్న బార్బరా జారాబికా.