Wilful Defaulters ఉద్దేశపూర్వకంగా బ్యాంకు రుణాలను ఎగ్గొట్టిన టాప్ 50 మంది వివరాలను కేంద్రం ప్రకటించింది. ఆ డిఫాల్టర్లు బ్యాంకులకు సుమారు రూ.92,570 కోట్లు ఎగవేసినట్లు ప్రభుత్వం పార్లమెంట్లో తెలిపింది. మా
పరారీ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తాజాగా మరో కేసు నమోదు చేసింది. కెనరా బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను రూ.55.27 కోట్లు మోసం చేశాడన్నదానిపై ఎఫ్ఐఆర్ దాఖలైనట్
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నిందితుడైన మెహుల్ చోక్సీపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. వజ్రాలు, ఆభరణాలను తాకట్టు పెట్టి మెహుల్ చోక్సీ ఐఎఫ్సీఐ నుంచి రూ.25కోట్ల రుణం తీసుకున్నట్లు అధిక
న్యూఢిల్లీ: వ్యాపారవేత్త మెహుల్ చోక్సీపై ఇవాళ సీబీఐ కొత్త కేసు నమోదు చేసింది. 2014 నుంచి 2018 మధ్య కాలంలో ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్సీఐ) నుంచి 22 కోట్లు తీసుకుని ఎగ్గొట్టినట్లు చ�
భారతీయ బ్యాంకులను వేలకోట్లకు ముంచి పారిపోయిన మాల్యా, నీరవ్ మోదీ, ఛోక్సీల నుంచి ప్రభుత్వం ఎంత సొమ్ము రికవరీ చేసింది? ఇంకా ఎంత మిగిలి ఉంది? అనే వివరాలను అత్యున్నత న్యాయస్థానం ముందు భారత సొలిసిటర్ జనరల్ తుషా
దేశంలోనే భారీ బ్యాంక్ మోసం అప్పుల సొమ్ముతో ఆస్తుల కొనుగోలు 28 బ్యాంకులకు ఏబీజీ షిప్యార్డ్ రూ.23వేల కోట్లు టోకరా సామాన్యుడికి వెయ్యి రూపాయల అప్పు కావాలంటే వంద రకాలుగా ఆలోచిస్తాయి బ్యాంకులు. కానీ బడా సంస�
ఆంటిగ్వా చేరుకున్న మెహుల్ చోక్సీ | వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ తిరిగి ఆంటిగ్వా, బార్బుడా ద్వీపంలో తిరిగి అడుపెట్టాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణం ఎగవేత కేసులో 2018లో భారత్ నుంచి పారిపోయిన అనంతరం అక్క�
వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి డొమినికా కోర్టు మధ్యంతర బెయిల్ | పీఎన్బీ కుంభకోణం కేసులో దేశం విడిచిపారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి డొమినికా కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది
చోక్సీ కొత్త డ్రామా.. అదేమిటంటే..!
గత మే 23న అంటిగ్వాలో మాయమైన మెహుల్ చోక్సీని మూడు రోజులకు డొమినికా పోలీసులు అరెస్ట్ చేశారు., తనను కొందరు కిడ్నాప్...
న్యూఢిల్లీ: వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు.. భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మోసగాళ్లకు చెందిన సుమారు రూ.9371 కోట్ల ఆస్తులను ఆయా బ్యాం�
న్యూఢిల్లీ: వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అక్రమరీతిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి సుమారు రూ.6344.96 కోట్లు దారిమళ్లించినట్లు సీబీఐ ఆరోపించింది. తన ఛార్జ్షీట్లో సీబీఐ ఈ విషయాన్ని పేర్కొన్నది. మో�