మెహుల్ చోక్సీ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా | పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెయిల్ విచారణను డొమినికా హైకోర్టు ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసినట్లు స్థా�
ఆంటిగ్వా: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్లో ప్రధాన సూత్రధారి, వజ్రాల వ్యాపారి అయిన మెహుల్ చోక్సీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది అతని గర్ల్ఫ్రెండ్గా భావిస్తున్న బార్బరా జారాబికా.
డొమినికా: ఇండియాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం తర్వాత దేశం వదిలిపారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ తాజాగా డొమినికా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తిన�
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేలకోట్లు టోకరా వేసి పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని డొమినికా నుంచి తీసుకువచ్చేందుకు వెళ్లిన భారతీయ అదికారుల బృందం ఉత్త చేతులతో వెనుదిరిగింది. చోక్సీపై
ముంబై: కరీబియన్ దీవుల్లోని డొమినికా జైలులో ఉన్న మెహుల్ చోక్సీని తీసుకువచ్చేందుకు ఎనిమిది మంది సభ్యుల బృందం ఆ దేశానికి ప్రత్యేక విమానంలో వెళ్లింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్కు సుమారు 13500 కోట్లు ఎగ్గొ