టెక్స్టైల్స్ పార్కు పేరిట సేకరించిన భూములను తిరిగి తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులో రైతులు ఆందోళనకు దిగారు.
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట టెక్స్టైల్ పార్క్లో దక్షిణ కొరియాకు చెందిన యంగ్వన్ వస్త్ర పరిశ్రమ నిర్మాణ పనులను సోమవారం ఆ పరిశ్రమ చైర్మన్ కిహాక్ సంగ్, ప్రెసిడెంట్ మీన్సుక్లీ, వైస్ చ�
ఈనెల 28న సీఎం రేవంత్రెడ్డి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్కు రానున్నట్లు తెలిసింది. వరంగల్ ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా పార్కును సందర్శిస్తారని, పార్క్లో ఏర్పాటైన పరిశ్రమలు, మౌలికవసతుల కల్పనపై పార�
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కారుతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని పార్టీ వరంగల్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. 27వ డివి�
2014 ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాలో మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గీసుగొండ, సంగెం మండలాల్లోని శాయంపేట, చింతలపల
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్ అన్నారు. ఆదివారం వరంగల్ సమీకృత కలెక్టర్ భవన నిర్మాణ స్థలంలో ఏర్పాటు చేసిన జాతీయ సమైక్యతా
Telangana | చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం బీవైడీని రాష్ర్టానికి రాకుండా అడ్డుకోవడం కోసమే కేంద్ర ప్రభుత్వం భద్రతాపరమైన కారణాలను బూచిగా చూపినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతి సాధిస్తూ దేశానికి దిక్సూచిగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ముందస్తు ఆలోచనలతో హైదరాబ�
తెలంగాణ సర్కారు ఆధ్వర్యంలో వరంగల్లో పరిశమ్రల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయని, నూతనంగా ఏర్పాటు చేసిన టెక్స్టైల్స్ పార్క్తో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపున�
మే నెలలో రెండు వారాల పాటు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం బ్రిటన్, అమెరికా పర్యటించినప్పుడు రాష్ర్టానికి పెట్టుబడులు వరదలా వచ్చాయి. అనేక దిగ్గజ కంపెనీలు తెలంగాణలో తమ ఆఫీసులు, ఫ్యాక్�
Mega Textile Park | తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో ప్రకటించి రెండు నెలలైనా కాలేదు. ప్రధానమంత్రి మోదీ వచ్చి హైదరాబాద్ గడ్డపై దానిని ధృవీకరించి నాలుగు రోజులైనా గడవలేదు. అంతలోనే కే�
తెలంగాణ ప్రభుత్వ డిమాండ్ను ఆమోదించి మెగా టెక్స్టైల్పార్కు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం సంతోషకరమని ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేంద్ర జౌళి, ఆర్థికశాఖల మంత్రుల
తెలంగాణ ప్రభుత్వ డిమాండ్కు ఎట్టకేలకు కేంద్రం తలవంచింది. ఆరేండ్లుగా చేస్తున్న డిమాండ్ను నెరవేర్చింది. కేంద్ర ప్రభుత్వం దేశంలో మొత్తం ఏడు మెగా టెక్స్టైల్పార్కులను మంజూరు చేసింది.
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్తో ఓరుగల్లుకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మెగా టెక్స్టైల్ పార్క్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, స�
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మరో ముందడుగు పడిందని, త్వరలోనే కైటెక్స్ కంపెనీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు జరుగుతుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లో క�