Police Thrash Dalit Women | దళిత మహిళలపై పోలీసులు ప్రతాపం చూపించారు. లాఠీలతో కొట్టడంతోపాటు పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చుకెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఐదుగురు పోలీసులను సస్పెండ్ చ�
snakebite death turns out as murder | ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. మృతదేహం వద్ద పామును ఉంచింది. అది కాటు వేయడంతో అతడు మరణించినట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించింది.
Meerut Murder | ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగిన హత్య కేసులో మరిన్ని ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. భర్త సౌరభ్ రాజ్పుత్ను దారుణంగా హత్య చేసిన తర్వాత భార్య ముస్కాన్ రస్తోగి, ప్రియుడు సాహిల్ శుక్లా కొన్ని �
Meerut Murder Case | ఉత్తరప్రదేశ్లోని మీరట్లో సంచలనం రేపిన మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ హత్య కేసులో మరిన్ని ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. భర్త హత్య తర్వాత ప్రియుడు సాహిల్తో కలిసి ముస్కాన్ ఎంజాయ్ చేసింది. �
Murder: నేవీ ఆఫీసర్ను అతని భార్య చంపేసింది. దీని కోసం ఆమె తన లవర్ హెల్ప్ తీసుకున్నది. ఈ ఘటన యూపీలోని మీరట్లో జరిగింది. శరీరాన్ని ముక్కలుగా కోసి.. ఓ డ్రమ్ములో పెట్టి వాటిని సిమెంట్తో సీల్ చేసింద�
UP Minister's Nephew, Vendors Exchange Blows | వీధిలో రద్దీ నేపథ్యంలో మంత్రి మేనల్లుడు, పూల వ్యాపారి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడ రాజీపడ్డారు. అయితే వారు కొట్టుకున్�
Pigeons Stolen | పది లక్షలకుపైగా విలువైన 400 పావురాలు చోరీ అయ్యాయి. దీంతో వాటిని పెంచి అమ్మే వ్యక్తి కంగుతిన్నాడు. ఖాళీగా ఉన్న పావురాల బోనులు చూసి షాకయ్యాడు. దొంగలు ఎలాంటి శబ్దం చేయకుండా వందల పావురాలను దొంగిలించడంపై
ఒక వ్యక్తి 40 వేల రుణం తీసుకుని, దానిని ఇద్దరు కిరాయి వ్యక్తులకు సుపారీ ఇచ్చి సొంత మరదలిపై సామూహిక లైంగిక దాడి, హత్య చేయించిన ఘటన యూపీలో చోటుచేసుకుంది.
Viral video | ‘జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి’ అంటుంటారు. అన్నట్టే అందరి నాలుకలు ఒకే రుచిని ఇష్టపడవు. అందరి మెదళ్లు ఒకేలా ఆలోచించవు. మనిషి మనిషి మధ్య అన్ని విషయాల్లో కొంత బేధాలు ఉండటం సహజం. కానీ కొందరు మాత్రం మరీ భి�
సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లోనే కనిపిస్తుంటాయి. కానీ, ఉత్తరప్రదేశ్లోని మీరట్ వాసులు లైవ్లోనే తిలకించారు. మెడలో నోట్ల దండతో ఓ పెళ్లి కొడుకు గుర్రంపై ఊరేగింపుగా పెళ్లి మండపానికి వెళ్తుండగా
puppies burnt alive | కుక్క పిల్లల శబ్దానికి తమ నిద్రకు భంగం కలుగుతున్నదని ఇద్దరు మహిళలు ఆగ్రహించారు. ఆ కుక్క పిల్లల పట్ల దారుణంగా ప్రవర్తించారు. వాటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. యానిమల్ కేర్ సొసైటీ ఫిర్యాదుతో ఇద
హత్య చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయలేదని ఓ కాంట్రాక్ట్ కిల్లర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో గత ఏడాది జరిగిన హత్యకు సంబంధించిన కేసును పోలీసులు తిరిగి తెరిచారు. ఉత్తర ప్రదేశ్లోని మీరట్
Contract killer seeks Police help | కాంట్రాక్ట్ కిల్లర్ ఒక మహిళా లాయర్ను హత్య చేశాడు. ఆమె హత్య కోసం ఒప్పుకున్న డబ్బు భర్త, అత్తమామలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో జైలు నుంచి విడుదలైన అతడు పోలీస్ స్టేషన్కు వెళ్లి వారిపై ఫిర్యాదు చ�