Meditation | కొన్ని నిమిషాల డీప్ మెడిటేషన్ వల్ల బోలెడు ప్రయోజనాలు లభిస్తాయని తాజా అధ్యయనం తేల్చింది. ఐదు నిమిషాల ధ్యానం.. అభ్యర్థన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పింది.
Jagtial | జగిత్యాల జిల్లా ధర్మపురిలో మహా శివరాత్రి పర్వదినం రోజున ఓ ఇంట్లోకి పిచ్చుక ప్రవేశించింది. ఆ తర్వాత అది నేరుగా పూజా మందిరంలోకి వెళ్లింది.
నిత్యం ధ్యానం చేయడం ద్వారా ముక్తి లభిస్తుందని, ధ్యానమయ ప్రపంచ నిర్మాణంతోపాటు, ప్రతి వ్యక్తి జ్ఞాన యోగి కావాలన్నదే సుభాష్ పత్రీజీ సంకల్పమని పరిణిత పత్రీ, ట్రస్టు చైర్మన్ విజయభాస్కర్రెడ్డి అన్నారు.
మనసు పవిత్రంగా ఉండాలంటే ముందుగా శరీరం శుభ్రంగా ఉండాలి. తర్వాత అంతరంగం పరిశుభ్రంగా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తించే సనాతన ధర్మం శుభ్రతకు చాలా ప్రాధాన్యాన్నిచ్చింది. స్నానాది విధులు బాహ్య శౌచాన్ని కలిగిస్త�
ధ్యానం, యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలోని శ్రీరామచంద్రమిషన్ హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రాన్ని ఆ
ఓ యువకుడికి ధ్యానం గురించి తెలుసుకోవాలనిపించింది. అదే రోజు ఫలపుష్పాలతో నదీ తీరంలో ఉన్న ఓ ఆశ్రమానికి వెళ్లాడు. ద్వారం దగ్గర ఉన్న కాపలాదారునితో గురువు గారి గురించి ఆరా తీశాడు. ‘ఆయన ధ్యానంలో ఉన్నారు. మీరు వి
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) కొంత కాలంపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చాలా రోజుల నుంచి మయోసైటిస్ అనే డిసీజ్ తో బాధపడుతున్న సామ్.. చికిత్స కోసం కాస్త విరామం త
Pregnant | నెలలు నిండుతున్నకొద్దీ గర్భిణిలో ఆందోళన. అనేకానేక భయాలు. తొలి నుంచే రోజూ ఓ ఇరవై నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా.. ఆందోళనను అధిగమించవచ్చని, సుఖ ప్రసవం సాధ్యమని నిపుణులు చెబుతున్నారు.
ఆవలింత, ధ్యానం, వ్యాయామం వంటివి మెదడును కూల్ చేస్తాయని పరిశోధకులు చెప్తున్నారు. మెదడు జీవక్రియలు, రసాయనిక చర్యలపై సీసీఎంబీ శాస్త్రవేత్త అరవింద్ కుమార్,
Kejriwal Meditation: కేజ్రీ మెడిటేషన్ చేస్తున్నారు. దేశం కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. రోజంతా ఆయన ఆ ధ్యానముద్రలో ఉండనున్నారు. మంత్రుల అరెస్టును ఖండిస్తూ ఆయన ఈ వినూత్న నిరసనకు దిగారు.
కేజీ టు పీజీ మిషన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సంచలన మార్పులు తీసుకువచ్చింది. గురుకుల విద్యాలయాల ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నది.
క్రీడలు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. నీరజా ప్రభాకర్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా , రాజేంద్రనగర్లోని ఉద్యాన కళాశాల ఆ�
విద్యార్థుల్లో ఆందోళన, ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రతి రోజూ 5 నిమిషాల పాటు యోగా లేదా ధ్యానం చేయించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఉదయం ప్రార్థన అయిపోగానే తరగతి గదుల్లోనే యోగా చేయిస్తారు. నెలలో ప్రతి �