నాగార్జునసాగర్, జూన్ 26 : రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టులో ధమ్మ నాగార్జున అంతర్జాతీయ విపస్యన ధ్యాన కేంద్రం సహకారంతో నిర్వహిస్తున
World Health Day 2022 | తిండికి కొదువ లేదు. కానీ, ఆహారంలో పోషకాల్లేవు. టెక్నాలజీ పుణ్యమాని కమ్యూనికేషన్ల వ్యవస్థ మెరుగుపడింది. అయినా, ఆత్మీయులతో గడిపే తీరిక లేదు. ఇంటి నిండా సౌకర్యాలే. గుండెల్లో మాత్రం ఏదో వెలితి. మొత్తా
వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు సహజంగానే వస్తుంది. కానీ ఈమధ్య నడివయసులోనూ అల్జీమర్స్ లక్షణాలు కనిపిస్తున్నాయి. జ్ఞాపకశక్తి సంబంధమైన ఈ రుగ్మతకు ధ్యానమే చక్కటి పరిష్కారమని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట
ధ్యానం అంటే.. శరీరం, మనసుల పరిమితులను దాటి ముందుకు వెళ్లడం. ఎప్పుడైతే శరీరం, మనసులకు పరిమితమైన దృష్టి కోణాన్ని అధిగమిస్తారో అప్పుడే మనలో ఉన్న పరిపూర్ణత్వాన్ని చూడగలుగుతాం. మనిషి తనను తాను ఒక శరీరంగా గుర్త
ఒలింపిక్స్లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారతీయ మహిళగా నిలిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు( PV Sindhu ).. తన జీవితంలో ధ్యానం తీసుకొచ్చిన మార్పు గురించి చెప్పింది.