ధ్యానం చేయాలంటే గంటలు గంటలు దానికి కేటాయించాల్సిన పని లేదు. మనం చిటికెలో వృథా చేసే అయిదు నిమిషాల సమయం కూడా ఇందుకు ఉపయోగించుకుంటే ఎంతో మేలుచేస్తుంది. ప్రతి రోజూ 5 నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేయడం వల్ల మనసు
MLA Sanjaykumar | జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో నిర్మించిన ఆధ్యాత్మిక ధ్యాన మందిరంలో ధార్మిక కార్యక్రమాలను ఐకమత్యంగా అందరి సహాయ సహకారాలతో కొనసాగించాలన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార�
Yoga | అనేక ఒత్తిడిలకు కారణమవుతున్న ఆధునిక జీవితంలో ప్రశాంతత కోసం నిత్యం కొంత సమయాన్ని యోగ, ధ్యానం లాంటి వాటి కోసం కేటాయించాలని ఐకేపీ ఏపీఎం యాదగిరిసూచించారు
Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ భారీ కాన్వాయ్, భద్రత మధ్య ఆ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్కు చేరుకున్నారు. అయితే మెడిటేషన్ కోసం భారీ హంగామాతో ఆయన వచ్చిన తీరుపై విమర్శలు వెల్లువ�
MLA Vivekananda | రాజయోగ ధ్యానంతో మనసు ప్రశాంతంగా ఉంటుందని, తద్వారా శారీరక మానసిక ఒత్తిడిని తగ్గించుకునే అవకాశం ఉందని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు.
రుషులు నిర్దేశించిన మార్గం ధ్యానం. గౌతమ బుద్ధుడు అనుసరించిన పథం ధ్యానం. విశిష్ట జీవనానికి మన పూర్వికులు ఈ జాతికి అందించిన పరుసవేది ఈ సాధన. మనసును ప్రశాంత స్థితికి తీసుకొచ్చి మన శక్తిని ఉద్దీపనం చేసే అస్త�
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ ధాన్యం ముగిసింది. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో ప్రధాని గత 45 గంటల పాటు ధాన్యం చేశారు. ఈ నెల 30 నుంచి శనివారం వరకు ఆయన మూడురోజుల పాటు ధాన్య మండపంలోనే గడిపారు.
PM Modi: ప్రధాని మోదీ ధ్యాన ముద్రను వీడారు. 45 గంటల పాటు చేసిన ధ్యానం నుంచి ఆయన బయటకు వచ్చారు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్మెమోరియల్లో మోదీ ధ్యానం చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఆయన తమిళ కవి తిరు
PM Modi | వివేకానంద రాక్ మెమోరియల్ (Vivekananda Rock Memorial) వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సుదీర్ఘ ధ్యానం చేస్తున్నారు. ఈ సందర్భంగా మోదీ కేవలం లిక్విడ్ డైట్ (liquid diet)ను పాటించనున్నారు.
PM Modi | కన్యాకుమారికి (Kanniyakumari) చేరుకున్న మోదీ అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ (Vivekananda Rock Memorial) వద్ద ధ్యానం (Meditation)లోకి వెళ్లిపోయారు.
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం నుంచి కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో 45 గంటల పాటు ధ్యానం చేయనున్నారు. ఆ తర్వాత శ్రీ భగవతీ అమ్మన్ ఆలయంలో పూజలు చేస్తారు. వివేకానంద రాక్ పక్�
లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ రెండు రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమంలో నిమగ్నం కానున్నారు. అందులో భాగంగా ఆయన తమిళనాడులోని కన్యాకుమారి చేరుకుని వివేకానంద రాక్ మెమోరియల్లో జ
PM Modi | ఈ నెల 30న లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో పర్యటించనున్నారు. స్వామి వివేకానంద స్మారకార్థం నిర్మించిన రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం చేయనున్నారు.
శాంతానికి ఫలం ఆనందం. ఆనందానికి మూలం శాంతం. ఈ రెండూ మానవుడి దివ్య హృదయ స్పందనలు. నిజానికి ఇవి అభేద అమృతనదులు. అశాంతి అంటే అలజడి, అనిశ్చితి, భయం, అసంతృప్తి, బాధ.