పేదరికం కారణంగా వైద్యవిద్యకు దూ రం అవుతానేమోననే ఆందోళనలో ఉన్న విద్యార్థినికి ఓ ఎన్నారై ఆర్థిక చేయూతనిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీ దుగా ఆ విద్యార్థినికి ఆర్థిక సాయం అందిం
ఎంతో కష్టపడి నీట్లో ఎంబీబీఎస్ సాధించినా ఫీజు చెల్లించేందుకు స్థోమత లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థినికి జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ చేయూతనందించారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కాల్వరాల గ్రామానికి �
Medical Student Dead | ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థి, మెడికల్ కాలేజీ క్యాంపస్లో అనుమానాస్పదంగా మరణించాడు. హాస్టల్ బిల్డింగ్ వెనుక అతడి మృతదేహాన్ని గుర్తించారు.
కోల్కతాలో వైద్య విద్యార్థిని హత్యను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు ధర్నా చేశారు. బుధవారం అత్యవసర సేవలు మినహా విధులు బహిష్కరించారు. హత్యకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఎంజీఎం
వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. కొందరు తమ ప్రవృత్తినే వృత్తిగా మలుచుకుంటారు. కానీ, మరికొందరు వృత్తిపరంగా ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ తమ ప్రవృత్తిలోనూ రాణిస్తుంటారు. హైదరాబాద్కు చెందిన అలగాని అన్విక ఈ కోవ
మిస్ ఇండియా యూఎస్ఏ-2023గా రిజుల్ మైనీ నిలిచారు. న్యూజెర్సీలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమెకు అందాల కిరీటం తొడిగారు. భారత సంతతికి చెందిన 24 ఏండ్ల మైనీ మిషిగన్ వర్సిటీ మెడికల్ విద్యార్థి�
Minister Srinivas Goud | ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి తన సేవాగుణాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని హన్వాడ మండలం కారం తండ గ్రామానికి చెందిన నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన ఎస్. ప్రీతి, త�
డాక్టర్ కల నెరవేరకుండానే వైద్య విద్యార్థి అర్ధాంతరంగా తనువు చాలించాడు. స్నేహితుల దినోత్సవం రోజున మిత్రులతో కలిసి విహార యాత్రకు వెళ్లిన అతడు కాంత వాగులో పడి గల్లంతయ్యాడు. 24 గంటల తర్వాత విగతజీవిగా నీళ్ల�
నిర్మల్ జిల్లాకు నూతనంగా మంజూరైన వైద్య కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం మొదటగా రాజస్థాన్కు చెందిన మృదుల్ గోయల్ అనే విద్యార్థి అడ్మిషన్ తీసుకున్నారు.
mangoes | వైద్య విద్యార్థి బుధవారం రాత్రి క్యాంపస్లోని మామిడి చెట్టు ఎక్కాడు. మామిడి కాయలు తెంచేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా జారి మామిడి చెట్టుపై నుంచి కింద పడ్డాడు. తలకు బలమైన గాయమైంది. అతడ్ని వెంటనే ఆసు�
Heart Attack | నిజామాబాద్ రూరల్: దంత వైద్య కోర్సును అభ్యసించడానికి కెనడా వెళ్లిన నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్(ఏ) గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని హఠాన్మరణం పొందింది. విదేశాల్లో నైపుణ్యాన్ని సంపాదిం�
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 9.10 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.