ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థి దాసరి హర్ష(24) ఆత్మహత్యతో నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కాలేజీలో విషాదం నెలకొన్నది. వెన్నుపూస నొప్పితో బాధపడుతున్న అతడు సూసైడ్ చేసుకోవడంతో తోటి విద్యార్థులు, కళ�
మంటల్లో కారు కాలిపోవడం చూసిన గ్రామస్తులు వెంటనే ఫైర్ స్టేషన్కు ఫోన్ చేశారు. అయితే ఫైర్ ఇంజిన్ ఆ ప్రాంతానికి చేరుకునేలోపు సుమారు 70 లక్షల ఖరీదైన ఆ లగ్జరీ కారు పూర్తిగా కాలిపోయింది.
వైద్య విద్యార్థినిని వేధింపులకు గురి చేస్తున్న ఘటనలో ఓ యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం... రహమత్నగర్లో నివసించే వైద్య విద్యార్థిని (22)కి రెండేండ్ల కిందట ఇన్
సూపరింటెండెంట్పై బదిలీ వేటు | లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల్లూర్ జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్పై బదిలీ వేటు పడింది. ఆయనను తిరుపతి రుయా దవాఖానకు బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జార
పాలమూరు దవాఖానలో విద్యార్థుల వైద్య సేవలు హౌస్ సర్జన్లు కావడానికి ముందే స్వచ్ఛంద సేవ కరోనా వార్డుల్లో మరింత వెసులుబాటు మహబూబ్నగర్ మే 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ మెడికల్ కాలేజీకి చెంది�
సిద్దిపేట : ప్రేమ విఫలమైందని మెడికల్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో గురువారం చోటుచేసుకుంది. సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. �