సమాజంలో ఏ రంగానికీ లేని గౌరవం ఒక వైద్య వృత్తికే ఉందని, అందుకే డాక్టర్లు దైవంతో సమానమని, ప్రత్యక్ష దేవుళ్లుగా భావిస్తూ ‘వైద్యో నారాయణోహరి’ అని పిలుస్తుంటారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజ�
అన్ని వృత్తుల్లోకెల్లా వైద్య వృత్తి పవిత్రమైందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అభిప్రాయపడ్డారు. కరీంనగర్లోని వీ కన్వెన్షన్లో జరుగుతున్న 9వ రాష్ట్ర స్థాయి ఆర్థోపెడిక్ సర్జన్ల సదస్సులో భాగంగా శనివారం రా�
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం ఆరు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు (ఈ నెల 12వ తేదీ నుంచి 17 వరకు) ప్రకటించింది. దీంతో రంగారెడ్డి జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల, బీసీ వెల్ఫేర్ పాఠశాలలు, కళాశాలలు, కే�
ఇటీవలే పీజీ పూర్తి చేసిన రామ్.. ఎంతో ఉత్సాహంతో మంచి ఉద్యోగం కోసం నగరంలోని ఓ వ్రైవేటు కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లాడు. టిక్టాక్గా రెడీ అయి మంచిగా టక్ వేసుకొని నీట్గా టై కట్టుకొని స్మార్ట్ బాయ్లా ఉత్స�
రాష్ట్రంలో 15 మందికి కొత్త వేరియంట్ జేఎన్-1ను గుర్తించారు. ఇప్పటికే కరోనా వ్యాధిపై వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. చలికాలం కావడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని న
పిల్లలు, పెద్దలు, వృద్ధులు, పురుషులు, స్త్రీలు, ధనికులు, సాధారణ, మధ్యతరగతి కుటుంబాలు అనే బేధాలు లేకుండా వారికున్న అనుకూలతను బట్టి వ్యాయామానికి సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది.
పిల్లలు ఎదగాలన్నా.. పెద్దలు ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రతిరోజూ గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే గుడ్డు సంపూర్ణ పోషకాహారం. ఇందులో మనిషి ఎదుగుదలకు కావాల్సిన మాంసకృత్తులతోపాటు అన్ని రకాల విటమి
నోమోఫోబియా.. అంటే ‘నో మొబైల్ ఫోబియా’. చేతిలో స్మార్ట్ఫోన్ లేకపోతే ఎట్ల..? ఫోన్ వాడలేని పరిస్థితి వస్తే ఎలా? అనే భావన అది. ఒక రకంగా మానసిక రుగ్మతే. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లను వాడుతున్న ప్రతి ఇద్దరి�
Dengue | వర్టికల్ ట్రాన్స్మిషన్ ద్వారా నవజాత శిశువుకు తల్లి నుంచి డెంగ్యూ వ్యాధి సోకిన అతి అరుదైన ఘటన కోల్కతాలో చోటుచేసుకుంది. తల్లి నుంచి వచ్చే స్రవాలు (పాలు పట్టడం, ఇతర మార్గాలు) ద్వారా బిడ్డకు వైరస్, ఇన
జపాన్ వైద్య నిపుణులు ఛాతీ ఎక్స్రేతో మానవుల వయసును అంచనా వేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మాడల్ను అభివృద్ధి చేశారు. ఒసాకా మెట్రోపాలిటన్ యూనివర్సిటీ పరిశోధకులు దీన్ని తయారు చేశారు.
పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఆస్పత్రుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వాటి స్థాయిని పెంచుతూ సౌకర్యాలు కల్పిస్తోంది
బోథ్ దవాఖానకు మహర్దశ పట్టనుంది. 50 పడకల నుంచి 100 పడకల స్థాయికి పెరిగింది. భవన నిర్మాణం, మౌలిక వసతుల కోసం రూ.28 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. నియోజకవర్గ కేంద్రం బోథ్లో ఇది వరకు పది పడకల స్థాయి దవాఖాన మాత్రమ�