రుచికరమైన ఆహారాన్ని తినకపోయినా, కేవలం వాసన చూస్తే చాలు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. డయాబెటాలజీ నిపుణుడు డాక్టర్ రాజీవ్ కోవిల్ తెలిపిన వివరాల ప్రకారం, ఆహారం వాసనకు, తినబోతున్నాననే ఆలోచనకు మె�
ఆస్తులు వంశపారంపర్యంగా పిల్లలకు దక్కడం సహజం. అయితే అదే రీతిలో కొన్ని రకాల ప్రమాదకరమైన వ్యాధులు కూడా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తున్నాయి.దీనికి చెక్ పెట్టడంలో బ్రిటన్, ఆస్ట్రేలియాకు చెందిన
అవాంఛిత గర్భాన్ని కొనసాగించమంటూ లైంగిక దాడి బాధితురాలిని ఒత్తిడి చేయలేమని పేర్కొన్న బాంబే హైకోర్టు, వైద్య నిపుణుల నుంచి ప్రతికూల నివేదిక వచ్చినప్పటికీ ఆమె 28 నెలల గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతిని �
ఫ్యాటీ లివర్... ఎపిడమిక్తో మొదలైన ఈ వ్యాధి ఇప్పుడు ప్రతీ నలుగురిలో ఒకరిపై ప్రభావం చూపుతున్నదని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అవగాహనలేమి, అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లే ఇందుకు కార�
మొబైల్ ఫోన్ చూస్తూ టాయిలెట్లో గంటల తరబడి గడిపేవాళ్లు తీవ్రమైన నొప్పితో కూడిన వ్యాధుల (పైల్స్, ఫిస్టులా) బారినపడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పైల్స్, ఫిస్టులా కేసులు పెర�
గర్భిణుల్లో వేవిళ్లు రావడం, వికారంగా అనిపించడం సహజమే! అయితే, ఇవన్నీ మంచి సంకేతాలనే అంటున్నారు వైద్యరంగ నిపుణులు. అలాగే, వాంతుల వల్ల కడుపులో బిడ్డకు ఎలాంటి కష్టం, నష్టం ఉండదనీ చెబుతున్నారు.
అనారోగ్యంతో దవాఖానకు వచ్చిన ఓ 30 మహిళ పారాసిటమాల్ ఓవర్డోస్ అవ్వటం వల్ల మరణించింది. బ్రిటన్లోని విడ్నెస్ పట్టణంలో 19 ఏప్రిల్ 2017న చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. మృతి చెందిన లారా
క్యాన్సర్ వ్యాధిపై కొంతమంది సైంటిస్టులు రోగులను స్వీయ పరిశోధన వైపు మరలించటం సంచలనం రేపుతున్నది. క్రొయేషియాలో స్టేజ్-3 స్థాయిలో ఉన్న రొమ్ము క్యాన్సర్ను నయం చేసేందుకు అనుసరించిన పద్ధతులపై వైద్య లోకం �
ఆటల్లో అలసిపోవడం, నిద్రలేమి, ఇంటి వంటను ముట్టకపోవడం.. ఈ లక్షణాలన్నీ పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తాయి. వీటిని పట్టించుకోకుంటే తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తాయి.
యూరప్లో కొత్త రకం కొవిడ్ వేరియంట్ ‘ఎక్స్ఈసీ’ వేగంగా విస్తరిస్తున్నది. రెండు ఒమిక్రాన్ సబ్ వేరియెంట్స్ నుంచి పుట్టుకొచ్చిన హైబ్రిడ్ రకంగా ‘ఎక్స్ఈసీ’ని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఒమిక్రాన్
Shashi Tharoor : కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో జరిగిన దుర్ఘటనతో దేశం ఉలిక్కిపడింది. వైద్యరాలి హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
రోజూ కొంతసేపు ప్రకృతికి దగ్గరగా గడపడాన్ని ఎకో థెరపీ లేదా నేచర్ థెరపీ అని పిలుస్తారు. ఇలా చేయడం వల్ల మనిషి ప్రకృతికి దగ్గరయిన అనుభూతి కలుగుతుంది. పచ్చదనం ఉన్నచోట నడిచినా, తోటపని చేసినా మంచిదేనట. సహజమైన వా
‘కొట్టు..కొట్టు..కొట్టు.. రంగుతీసి కొట్టు.. రంగులోనే లైఫ్ ఉందిరా’ అంటూ నగరవాసులు హుషారుగా హోలీని జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే నగరంలో పలు సంస్థలు, హోటళ్లు, రిసార్ట్లు హోలీ వేడుకలకు ఏర్పాట్లు చేశ�
ఫిబ్రవరి మాసాంతం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటలయ్యిందంటే ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడి ప్రతాపానికి బయటకు రావాలంటే ఇబ్బందులకు గురవుతున్నారు.