వైద్య వృత్తి పవిత్రమైనదని, దేవుడితో సమానంగా చూస్తారని, ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కరీంనగర్లోని ఐఎంఏ హాల్లో బుధవారం రాత్రి నిర్వహించిన నూతన �
Telangana | రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా హెల్త్ మినిస్టర్ అంబర్ జెడ్ సండర్సన్, గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా డిపార్ట్మెంట్ �
తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్గా మారబోతున్నదని, అందుకు ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని బీసీ సంక్షేమ, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్లోని వీ కన్వెన్షన్లో జరుగుతున్న
వైద్యరంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. సీఎం కేసీఆర్ ప్రజారోగ్యమే లక్ష్యంగా జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ప్�
హైదరాబాద్ మెడికల్ హబ్గా మారనున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ ఫార్మా హబ్గా, వ్యాక్సిన్ హబ్గా, ఐటీ హబ్గా కొనసాగుతున్నదని, అతి త్వరలోనే మెడికల్ హబ్గా మారుతు
ఉద్యమంతో రాష్ర్టాన్ని సాధించుకొని ప్రజా, రైతు సంక్షేమ పథకాలతో దేశంలోనే ఆదర్శంగా నిలిచిన కేసీఆర్ను మూడోసారి కూడా సీఎంను చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య రంగానికి అధిక నిధులు కేటాయిస్తున్నదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉర్సు బైపాస్రోడ్డులో బుధవారం వైద్య ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు.
ప్రగతి సారధి, తెలంగాణ విధాత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సారథ్యంలో మంచిర్యాల జిల్లా ఉజ్వలమైన ప్రగతి సాధించింది. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. తొమ్మిదేండ్ల పాలనలో ఆర�
సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రం నాణ్యమైన వైద్యానికి, ఉత్తమ వైద్యవిద్యకు హబ్గా మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. టీచింగ్ దవాఖానల పనితీరుపై ఆయన మంగళవారం ఆన్లైన్లో �
ప్రజారోగ్య పరిరక్షణ, వైద్యారోగ్యరంగ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్ఠమైన చర్యలతో రాష్ట్రం ‘ఆరోగ్య తెలంగాణ’గా అవతరించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. వైద్యారోగ్యరం�
మల్కాజిగిరి నియోజకవర్గం మెడికల్ హబ్గా మారుతున్నదని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం ఆయన ఓల్డ్ అల్వాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనానికి అల్వాల్ కార్పొరేటర్ శాంతిశ్రీనివాస�
అంతర్జాతీయ విమానాశ్రయానికి గంట వ్యవధిలో చేరుకునే అవకాశం ఉన్న మహబూబ్నగర్ను త్వరలో మెడికల్ టూరిజం హబ్గా మార్చేందుకు అమెరికాకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివ�
జనాభా మేరకు వైద్య సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వం అ వసరమైన చర్యలు తీసుకుంటుందని ఎక్సైజ్, క్రీడా శా ఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం మ హబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర