హైదరాబాద్లోని మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు దశాబ్దాలుగా అక్కడే తిష్టవేశారు.కనీసం పక్క దవాఖానకు కూడా బదిలీ కాకుండా.. చేరిన చోటే పాతుకుపోయారు.
Peddi Sudarshan Reddy | గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ మంజూరు చేసిన 8 మెడికల్ కాలేజీలకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు నిరాకరించిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. గద్
కేసీఆర్ ప్రభుత్వం ప్రతి జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఖరీదైన వైద్యవిద్యను ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా దవాఖా
రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వైద్యవిద్యకు అదనపు ఫీజులు వసూలు చేయవద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. బయోమెట్రిక్ అటెండెన్స్ విధానంలో అవకతవకలకు పాల్పడితే కఠ�
వైద్య కళాశాలలో ప్రవేశాలకు పోటీ అధికంగా ఉంటుంది. సీట్లు తక్కువగా ఉండటం, అభ్యర్థులు లెక్కకు మిక్కిలిగా ఉండటమే అందుకు కారణం. దాంతో సహజంగానే కఠినమైన ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎడ్యుకేషన్ హబ్ గా మారింది. ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలతోపాటు వ్యవసాయ, ఫార్మసీ, డిగ్రీ, ఐటీ ఐ కళాశాలలు, కోచింగ్ సెంటర్లతో విద్యా నిలయంగా నిలుస్తున్నది.
కేసీఆర్ ప్రభుత్వం భారీ సంఖ్యలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోనూ ఉమ్మడి కోటా అమలు చేస్తే దాదాపు 520 సీట్లు ఇవ్వాల్సి వస్తుందని, అన్రిజర్వ్డ్ కోటాను పాత 20 మెడికల్ కాలేజీలకే పరిమితం చేసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్నందున వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికత అంశంపై సర్కారు స్పష్టత ఇవ్వాలని మాజీ వైద్యారోగ్యశాఖ మంత్రి, ఎమ్మెల్యే టీ హరీశ్రావు డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీ�
Harish Rao | తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వడంతో పాటు, మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోట సీట్లు 100 శాతం సీట్లు తెలంగాణ విద�
అప్పుడే పదేండ్లు గడిచాయి. తెలంగాణ ఉద్యమం, తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అని శాసనసభలో ముఖ్యమంత్రిగా కిరణ్కుమార్ రెడ్డి సవాల్. తెలంగాణ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. తెలంగాణ రా
దేశవ్యాప్తంగా నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటు, సీట్ల పెంపునకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 170 కాలేజీల నుంచి దరఖాస్తులు �
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 4,356 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప్రతిపాదికన
రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాంట్రాక్ట్ పద్ధతిలో వాటిని భర్తీ చేయాలని నిర్ణయించింది.