AP News |మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించాలనేది రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని పేర్కొంది.
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమాత్యుల అండదండలు, ముడుపులు చెల్లించేవారికి ఎలాంటి చట్టాలు, నిబంధనలు వర్తించవు. అక్కడ పెద్దలు తలుచుకుం�
దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వసతులు సరిగా లేవని అధ్యయనంలో తేలింది. ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్, పీజీఐ, జిప్మర్లో సైతం ఇవే పరిస్థితులు నెలకొన్నట్టు వెల్లడైంది.
భారతదేశంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్నప్పటికీ, అవసరమైన సేవలు ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఒక పెద్ద సమస్య. ఈ అంతరం మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి సరైన చికిత్స అందకుండా అడ్డుకుంటున్నది.
రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాలతో ఫీజు వివరాలు, ైస్టెపెండ్ తదితర అంశాల గురించి ఆరా తీశారు.
అనుమతుల కోసం ముడుపులు చెల్లించిన మెడికల్ కాలేజీల యాజమాన్యాలు, ఇందుకు సహకరించిన దళారుల గుట్టు రట్టయింది. నకిలీ అధ్యాపకులు, రోగులను సృష్టించి జాతీయ వైద్య మండలి అధికారులను మభ్యపెట్టిన ఘటన సంచలనం రేపుతున�
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికా రం చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నది. తగిన సంఖ్యలో బోధనా సిబ్బందిని నియమించడం విస్మరించింది.
మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల ప్రాక్టికల్స్ ఏర్పాట్లలో లోపాలను గుర్తించి, సౌకర్యాలు కల్పించేందుకు ఈ నెల 25 నుంచి 29 వరకు తనిఖీలు నిర్వహించనున్నారు.
వైద్య కళాశాలల్లో సిబ్బంది కొరతపై ఇటీవల ఎన్ఎంసీ 26 మెడికల్ కాలేజీలకు (Medical Colleges) నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వైద్య కళాశాలల్లో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతుల లేమిపై జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) అసంతృప్తి వ్యక్తంచేసిన నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.