దేశంలో వైద్య కళాశాలలు అధికంగా ఉన్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ హయాంలో నాటి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో రాష్ట్రం ఈ �
రాష్ట్రంలోని పలు మెడికల్ కాలేజీల్లో బోధన సిబ్బంది (అసిస్టెంట్ ప్రొఫెసర్) ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ పబ్లిక్ అండ్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ�
తెలంగాణలో వైద్య విద్యను కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా గాలికి వదిలేసింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయగా.. నేడు ఆ కాలేజీల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది.
వైద్యవిద్య మారుమూల ప్రాంతాలకూ విస్తరించాలనే సత్సంకల్పంతో జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటుచేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం.. ప్రస్తుత కాంగ్రెస్ నిర్లక్ష్యపు పాలనతో నీరుగారుతున్నది.
ఎంబీబీఎస్ సీట్ల గుర్తింపునకు సంబంధించి ప్రతిపాదనలు పంపొద్దని జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) కోరింది. ఈ మేరకు గురువారం మెడికల్ కళాశాలల డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, డీన్లకు ఆదేశాలు జారీ చేసింది.
TDP leader Pattabhiram | ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో కొనసాగించాలని నాడు పార్లమెంట్ కమిటీలో సంతకాలు చేసిన వైసీపీ సభ్యులు నేడు వ్యతిరేకిస్తున్నారని టీడీపీ నాయకుడు పట్టాభిరామ్ మండిపడ్డారు.
KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్కు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మీడియాలో ప్రచారం కోసం పిటిషన్లు దాఖలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
AP News |మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించాలనేది రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని పేర్కొంది.
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమాత్యుల అండదండలు, ముడుపులు చెల్లించేవారికి ఎలాంటి చట్టాలు, నిబంధనలు వర్తించవు. అక్కడ పెద్దలు తలుచుకుం�
దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వసతులు సరిగా లేవని అధ్యయనంలో తేలింది. ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్, పీజీఐ, జిప్మర్లో సైతం ఇవే పరిస్థితులు నెలకొన్నట్టు వెల్లడైంది.
భారతదేశంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్నప్పటికీ, అవసరమైన సేవలు ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఒక పెద్ద సమస్య. ఈ అంతరం మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి సరైన చికిత్స అందకుండా అడ్డుకుంటున్నది.
రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాలతో ఫీజు వివరాలు, ైస్టెపెండ్ తదితర అంశాల గురించి ఆరా తీశారు.