వరంగల్కు చెందిన 30 ఏళ్ల కృష్ణ, 2024 జులైలో అపెండెసిస్ సమస్యతో బాధపడుతూ.. వరంగల్లోని బంధన్ ప్రైవేట్ దవాఖానలో చేరాడు. అక్కడ శస్ర్త చికిత్స చేయించుకోగా.. వికటించింది.
కేసీఆర్ సర్కారులో అత్యుత్తమ సేవలందించి దేశస్థాయిలో అవార్డులు అందుకున్న కౌటాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రస్తుతం వైద్యం అందించలేని దుస్థితికి చేరింది.
కాగజ్నగర్ పట్టణంలోని ఈఎస్ఐ దవాఖానలో మెరుగైన వైద్యమందించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల నాయకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. దవాఖానలో సూపరింటెండెంట్ జగన్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో సంప్రదిం�
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల పరిధిలోని రోగులకు ఆయుర్వేద వైద్యసేవలందిస్తున్న వరంగల్ లేబర్కాలనీలోని అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్యశాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. నాలుగున్నర గంటల పాటు సరఫర�
పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానలకు శ్రీకారం చుట్టారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి రోగాలకు ప్రైవేటు దవాఖానలకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టుకునే పేదలకు వైద్యం భ�
‘ప్రధాని మోదీ సాబ్ మన్ కీ బాత్ కాదు... ఆదివాసీల గోడు వినండి..’ అని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నేత బృందా కారత్ అన్నారు. భద్రాచలం పట్టణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ప్రభ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
సర్కారు దవాఖానలను రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వసతులతో తీర్చిదిద్ది పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నందికొండ హిల్కాల�
ఉచిత హామీలతో దేశాభివృద్ధి కుంటుపడుతుందని ఇలాంటి వాటిని ఉత్తరాది స్వీట్ రెవ్దితో పోల్చిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దీటుగా స్పందించారు.
గర్భిణులను గుర్తించి ఆన్లైన్లో నమోదు చేయాలి వైద్యారోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ పద్మజ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 18: ప్రభుత్వ దవాఖానల్లో గర్భిణులకు మెరుగైన వైద్యం అందించి సాధారణ కాన్పులు చేయాలని వైద�
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం గౌతంనగర్లో సన్ఫ్లవర్ దవాఖాన ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును స్థానిక కార్పొరేటర్ సునితారాము య
పేదల వైద్యానికి భరోసా కల్పిస్తున్నారు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన బాలుడు లింగం తరుణ్ కిడ్నీ మార్పిడి అనివార్యం కావడంతో మంత్రి కేటీ�