కుత్బుల్లాపూర్,ఆగస్టు: కరోనా సమయం నుంచి ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్న టిఎస్ఆర్టీసీపై కళాబృందం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం సుచిత్ర చౌరస్తాలో టిఎస్ఆర్టీస
జీడిమెట్ల, ఆగస్టు : తన జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలకు బదులుగా గీఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని చేపట్టి వికలాంగులకు త్రీ వీల్ మోటార్ సైకిళ్ళు ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన �
దుండిగల్, ఆగస్టు : దుకాణదారులు చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా డస్ట్ బిన్లలోనే వేయాలని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ భోగీశ్వర్లు సూచించారు. పారిశుధ్య నిర్వహణ డ్రైవ్లో భాగంగా సోమవారం ఉదయం ఆయన మున్సిప�
కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు : ఆఫీస్ కు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ సర్దార్పటేల్న�
కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు : గిరిజన తెగలు దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాయడం తగదని గిరిజన మహిళలపై దాడులు, హత్యలు నివారించేలా ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ గిరిజన సంఘం మేడ్చల్ జిల్లా అధ్�
మేడ్చల్ : అర్బన్ పార్కుల్లో శ్రీగంధ సువాసనలు పరిమళించనున్నాయి. జిల్లా అంతటా ఉన్న అర్బన్ పార్కులు, రిజర్వు ఫారెస్ట్ల్లో అంతరించిపోతున్న ఈ జాతి మొక్కలను విరివిగా పెంచాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయిం�