ఘట్కేసర్: పోచారం మున్సిపాలిటీ 15 వార్డులో సిసి రోడ్డు పనులను చైర్మన్ బి.కొండల్రెడ్డి గురువారం ప్రారంభించారు. 11 లక్షల రూపాయల మున్సిపాలిటీ నిధులతో ఈ రోడ్డును నిర్మిస్తున్నారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడ
ఘట్కేసర్: హరితహరంలో నాటిన మొక్కలు పచ్చదనాన్ని పంచుతూ పాఠశాలలో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. అంతేకాదు అటుగా వెళుతున్న వారిని సైతం ఆకట్టుకుంటున్నాయి. పోచారం మున్సిపాలిటీ వరంగల్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న అన�
బాలానగర్ : మహిళలకు స్వచ్ఛంధ సంస్థలు కుట్టుమిషన్ శిక్షణ నేర్పించడం అభినందనీయమని ఫతేనగర్ కార్పొరేటర్ సతీశ్గౌడ్ అన్నారు. గురువారం డివిజన్ పరిధి ప్రభాకర్రెడ్డినగర్లో ప్రేమ్మార్గ్ ఆర్గనైజేషన్ ఆద్వర్�
కేపీహెచ్బీ కాలనీ: ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేసుకుని కోవిడ్ మహమ్మారి నుంచి రక్షణ పొందాలని మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె.రవికుమార్ అన్నారు. గురువారం మూసాపేట సర్కిల్లోని అవంతినగర్, రాజీవ్గాంధీనగర్, కేపీహ
వినాయక్నగర్ : రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని డీసీపీ పద్మజ అన్నారు. గురువారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అల్వాల్ పోలీసుల ఆధ్వర్యంలో పీవీఆర్ గార్డెన్ హాల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ స�
వినాయక్నగర్ : విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరానగర్లో నివసించే సదానంద్(28) ప్రైవేటుఉద్యోగిగా పనిచేస్తుంటాడు. బు
ఘట్కేసర్ రూరల్: సమాజ హితం కోరి యజ్ఞాలు చేయడం ద్వారా సత్పలితాలు వస్తాయని చిన్న జీయర్ స్వామి తెలిపారు. మండల పరిధి ఎదులాబాద్ గ్రామంలోని శ్రీ గోదా సమేత రంగ నాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం చిన్న �
కేపీహెచ్బీ కాలనీ : (Huzurabad) హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ జేఎ
కేపీహెచ్బీ కాలనీ: మొబైల్ వ్యాక్సినేషన్ డ్రైవ్లో 3,206 మందికి కరోనా టీకాలు వేసినట్లు కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి. మమత తెలిపారు. బుధవారం కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో 11 ప్రత్యేక కేంద్రాల ద్వార�
ఘట్కేసర్: భవిషత్లో నీటి కొరతను అధిగమించేందుకు అధనపు నీటి ట్యాంక్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ మెట్రో వాటర్ సరఫరా విభాగం డిజిఎం కార్తిక్ రెడ్డి తెలిపారు. బుధవారం పోచారం మున్సిపాల�
బోడుప్పల్ : తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం పర్యావరణ సమతుల్యతకు దోహదపడుతుందని రాష్ట్ర అటవీ శాఖ ప్రధానధికారి ఎంజె.అక్బర్ అన్నారు. బుధవారం బోడుప్పల్ నగరపాలక సంస్�
శామీర్పేట : శామీర్పేట మండలం అలియాబాద్ రైతు వేదికలో సైబరాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సీఐ సుధీర్కుమార్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప�
శామీర్పేట : (Huzurabad) విద్యార్థి సంఘ నాయకుడు, ఉద్యమకారుడికి హుజూరాబాద్ ఎమ్మెల్యే స్థానానికి టికెట్ ఇవ్వడం హర్షనీయమని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రామిడి మధుకర్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి విద్యార్థులు, ఉద్యమకార�
మేడ్చల్ రూరల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్కు అఖిల భారత సాంకేతి విద్యా మండలి(ఏఐసీటీఈ) నుంచి నిధులు మంజూరయ్యాయి. మార్గదర్శన్ పథకం కింద రూ.50 �