జవహర్నగర్: కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్నగర్ 5వ డివిజన్లో ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మురుగేష్ మాట్లాడుతూ నూతనంగా అమ్మవారి దేవాలయాన్�
మేడ్చల్ కలెక్టరేట్: మంచి నీటి పైప్లైన్ పనులకు రూ.35 కోట్ల ప్రతిపాదనలు చేసినట్లు నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో గురువారం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని వివి�
మేడ్చల్ : మేడ్చల్ మున్సిపాలిటిని అన్ని విధాలుగా అభివృద్ది పర్చడమే తమవంతు కర్తవ్యంగా ముందుకు సాగుతున్నామని మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహరెడ్డి అన్నారు. మేడ్చల్లోని 16వ వార్డులోని రాఘవేంద్రన
కీసర: మండలంలో హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్డు వెంట నాటిన మొక్కలకు, ప్రధాన స్థలాల్లో నాటిన మొక్కల సంరక్షణకు ట్రీగార్డులను ఏర్పాటు చేస్తున్నారు. మొక్కలు వంగిపోకుండ�
జవహర్నగర్ : జిల్లా స్థాయి అండర్-23 సెలక్షన్స్ను స్థానిక క్రీడా పాఠశాలలో శనివారం ఉదయం 8గంటలకు నిర్వహిస్తామని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు స్టాన్లీజోన్స్, రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. అథ్లెకిట�
ఘట్కేసర్ రూరల్: ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామంలోని ముదిరాజు కులస్థుల ఆరాధ్యదైవమైన పెద్దమ్మ తల్లి బోనాల పండుగ వేడుకల్లో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ముదిర
ఘట్కేసర్ రూరల్: దైవచింతన కలిగిన ప్రతి ఒక్కరు అనుకున్న లక్ష్యాన్ని సాధించటంతో పాటు మానసిక ప్రశాంతత కలిగి ఉంటారని రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మండల పరిధి ఎదులాబాద్ గ్రామంలోని శ్రీ గోదా సమ�
ఘట్కేసర్: పోచారం మున్సిపాలిటీ 15 వార్డులో సిసి రోడ్డు పనులను చైర్మన్ బి.కొండల్రెడ్డి గురువారం ప్రారంభించారు. 11 లక్షల రూపాయల మున్సిపాలిటీ నిధులతో ఈ రోడ్డును నిర్మిస్తున్నారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడ
ఘట్కేసర్: హరితహరంలో నాటిన మొక్కలు పచ్చదనాన్ని పంచుతూ పాఠశాలలో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. అంతేకాదు అటుగా వెళుతున్న వారిని సైతం ఆకట్టుకుంటున్నాయి. పోచారం మున్సిపాలిటీ వరంగల్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న అన�
బాలానగర్ : మహిళలకు స్వచ్ఛంధ సంస్థలు కుట్టుమిషన్ శిక్షణ నేర్పించడం అభినందనీయమని ఫతేనగర్ కార్పొరేటర్ సతీశ్గౌడ్ అన్నారు. గురువారం డివిజన్ పరిధి ప్రభాకర్రెడ్డినగర్లో ప్రేమ్మార్గ్ ఆర్గనైజేషన్ ఆద్వర్�
కేపీహెచ్బీ కాలనీ: ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేసుకుని కోవిడ్ మహమ్మారి నుంచి రక్షణ పొందాలని మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె.రవికుమార్ అన్నారు. గురువారం మూసాపేట సర్కిల్లోని అవంతినగర్, రాజీవ్గాంధీనగర్, కేపీహ
వినాయక్నగర్ : రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని డీసీపీ పద్మజ అన్నారు. గురువారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అల్వాల్ పోలీసుల ఆధ్వర్యంలో పీవీఆర్ గార్డెన్ హాల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ స�
వినాయక్నగర్ : విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరానగర్లో నివసించే సదానంద్(28) ప్రైవేటుఉద్యోగిగా పనిచేస్తుంటాడు. బు
ఘట్కేసర్ రూరల్: సమాజ హితం కోరి యజ్ఞాలు చేయడం ద్వారా సత్పలితాలు వస్తాయని చిన్న జీయర్ స్వామి తెలిపారు. మండల పరిధి ఎదులాబాద్ గ్రామంలోని శ్రీ గోదా సమేత రంగ నాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం చిన్న �
కేపీహెచ్బీ కాలనీ : (Huzurabad) హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ జేఎ