వనదేవతలు కొలువైన మేడారం జాతర పరిసరాలు జన సంద్రాన్ని తలపించాయి. ఆదివారం లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో అటవీ ప్రాంతం జనారణ్యంగా మారింది. రోజంతా భక్తుల రాకపోకలతో మేడారం దారులు కిక్కిరిసిపోయాయి.
ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క-సారలమ్మల గిరిజన జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు పైసా ఖర్చు లేకుండా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శ
మంచిర్యాల గోదావరి తీరంలో ఈనెల 21 నుంచి 24వరకు జరిగే సమ్మక్క, సారలమ్మ జాతర కోసం ఏర్పాట్లు చకచ కా సాగుతున్నాయి. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేయడంలో అధికారయంత్రాంగం నిమగ్నమైంది.
మేడారం మహా జాతరలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విధంగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. గురువారం మేడారం హరితహోటల్లో పారిశుధ్య న
వనదేవతలు సమ్మక్క-సారలమ్మకు భక్తులు నీరాజనాలు పలుకుతున్నారు. గంటల తరబడి లైన్లలో నిల్చుని అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. గురువారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో మేడారానికి �
వన జాతర మేడారానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. మహా జాతరకు మరో ఆరురోజులే ఉండడంతో తల్లులకు ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. వరాలిచ్చే సమ్మక్క-సారలమ్మలను దర్శించుకొని దీవెనలు పొందుతున్నారు.
మేడారంలో బుధవారం మండెమెలిగే పండుగను సమ్మక్క-సారలమ్మ పూజారులు ఘనంగా నిర్వహించారు. మొదటగా సమ్మక్క పూజా మందిరంలో తల్లి గద్దెను, పూజా సామగ్రిని పూజారులు సిద్ధబోయిన మునీందర్, కృష్ణయ్య శుద్ధి చేశారు.
ముందస్తు మొక్కుల కోసం మేడారం వచ్చిన భక్తులకు బస్సులు కరువయ్యాయి. తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులు లేక గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నది.
దేశంలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధి గాంచిన మేడారం మహా జాతర పనుల నిర్వహణలో ప్రభుత్వ పర్యవేక్షణ కరువవుతున్నది. ఆయా శాఖల అధికారులు ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో అభివృద్ధి
మేడారం దారిలో చెట్లు నేలకొరుగుతున్నాయి. మెయింటెనెన్స్లో భాగంగా చేస్తున్న జంగిల్ కటింగ్ పేరుతో భారీ వృక్షాలను నరికేస్తున్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర సమీపిస్తుండడంతో జిల్లాలోని భూపాలపల్లి
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు అధికారులు ఆంక్షలు విధించారు. బంగారం(బెల్లం) కొనుగోళ్లకు ఆధార్ కార్డు తప్పనిసరి చేయడంతో భక్తులు ఇబ్బందిపడుతున్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరలో భక్తులు పెద్ద ఎ�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మేడారం జాతర షురువైంది. వనదేవతలైన సమ్మక్క-సారలమ్మ జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.