‘రెజ్లింగ్లో ఆమె కథ ముగిసింది! అందుకే ఈ పసలేని ఆరోపణలు, ఆందోళనలతో పబ్బం గడుపుకుంటుంది!!’ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద సహచర రెజ్లర్లతో కలిసి భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ న
ఢిల్లీ వేదికగా జరుగుతున్న 67వ జాతీయ స్కూల్గేమ్స్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన యువ స్విమ్మర్ శివానీ కర్రా కాంస్య పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన బాలికల అండర్-14 విభాగంలో శివానీ 2:
పోలీసు విధుల్లో ఉత్తమ సేవలు అందిస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ట్రై పోలీస్ కమిషనరేట్ అధికారులు, సిబ్బందికి పలు పతకాలు వరించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఈ పతకాలను రాష్ట్ర వ్యాప్తంగా 281 మ
జాతీయ స్థాయిలో రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసిన ప్లేయర్ల ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. గుజరాత్ వేదికగా ఈనెల 12వ తేదీతో ముగిసిన ప్రతిష్ఠాత్మక 36వ జాతీయ క్రీడల్లో సత్తాచాటిన రాష్ట్ర ప్లేయర్లను ప్రభుత్
ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడల్లో తెలంగాణ ప్లేయర్ల పతకాల వేట కొనసాగుతున్నది. సోమవారం జరిగిన పురుషుల కే-4 1000మీటర్ల కనోయింగ్లో రాష్ట్ర జట్టుకు కాంస్య పతకం దక్కింది.
నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ చూపినందుకు కేంద్ర హోంశాఖ అందజేసే మెడల్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ 2022 అవార్డుకు బాలానగర్ ఏసీపీ గంగారాం ఎంపికయ్యారు
ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ కాలి(కొలంబియా): అవకాశం ఇస్తే అంబరాన్ని చుంబిస్తామని మహిళల రుజువు చేస్తూనే ఉన్నారు. తాజాగా అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్లో ఉత్తరప్రదేశ్కు చెందిన రైతు బిడ్డ దా
అంతర్జాతీయ వేదికపై తెలంగాణ పంచ్ పవర్ ఏంటో రుచిచూపించారు నిఖత్ జరీన్, మహమ్మద్ హుసాముద్దీన్. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో గెలుపే లక్ష్యంగా పంచ్ల వర్షం కురిపించారు. కామన్వెల్త్లో ఆడుతున�
పోచెఫ్స్ట్రోమ్: ప్రతిష్ఠాత్మక జూనియర్ మహిళల హాకీ ప్రపంచకప్లో భారత్కు నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన కాంస్య పతక పోరులో ఇంగ్లండ్తో పోరాడి ఓడింది. 2013లో ఇదే టోర్నీలో తమను ఓడించిన భారత్పై ప్రతీకారాన�