మరింత మందికి సామాజిక భద్రతవృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తుల వెల్లువసంగారెడ్డి జిల్లాలో 29,695, మెదక్లో 16,697,సిద్దిపేటలో 25,168 అప్లికేషన్లువృద్ధ్యాప్య పింఛన్ వయస్సు 57ఏండ్లకు కుదింపుసంగారెడ్డి, నవంబర్ 3, (నమస్తే త
కౌడిపల్లి, నవంబర్ 3 : ఏడాది కాలంలో కౌడిపల్లి మండలానికి కాళేశ్వరం జలాలను తీసుకువచ్చి శాశ్వత పరిష్కారం చూపుతామని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. మండలంలోని మహ్మద్నగర్, తునికి గ్రామాల్�
పెద్దశంకరంపేట, నవంబర్ 3 : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సూచించారు. బుధవారం పీఎసీఎస్ ఆధ్వర�
కౌడిపల్లి, నవంబర్ 3 : రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. బుధవారం కౌడిపల్లి మండలం తునికి, వెంకట్రావ్పేట్,
ఎమ్మెల్యే మదన్రెడ్డి | వచ్చే ఏడిదికల్లా కౌడిపల్లి మండలానికి కాళేశ్వర జలాలను తీసువచ్చి తాగు, సాగు నీరు శాశ్వత పరిష్కారం చూపిస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మదన్రెడ్డి | వానకాలం వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే భూపాల్రెడ్డి | రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్�
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మీ కోసం నేనున్నాకు అనూహ్య స్పందన 68 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కు ల అందజేత మెదక్, నవంబర్ 2 : వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేసేందుకు రైతులు ఆసక్త�
దళారులకు అమ్మి మోసపోవొద్దు నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఐదు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే సిర్గాపూర్, నవంబర్ 2 : రైతులు మధ్య దళారులకు అమ్మి మోసపోవొద్దనే ఉద్దేశంత
కాన్పుల్లో రాష్ట్రంలో మెదక్ జిల్లా కేంద్ర దవాఖానకు మూడోస్థానం పది నెలలు… 1467 కాన్పులు అక్టోబర్ నెలలో 357 డెలివరీలు కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు కేసీఆర్ కిట్తో భరోసా ప్రభుత్వ ప్రోత్సాహం.. కార్పొరేట�
Crime news | బాలికపై ఓ బాలుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన చిన్నశంకరంపేట మండలం సూరారంలో మంగళవారం చోటు చేసుకుంది. సూరారం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు ఆడుకుందామని చెప్పి ఇం�
పంట మార్పిడి | వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్లోని క్యాంపు కార్యాలయంలో మీ కోసం నేనున్నా కార్యక్ర�
బీజేపీ, కాంగ్రెస్ నాయకుల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యేలు భూపాల్రెడ్డి, క్రాంతి కిరణ్ రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నారాయణఖేడ్/అందోల్/చౌట
హవేళీఘనపూర్, నవంబర్ 1: రైతులకు మద్దతు ధర కల్పించడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని హవేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని బొగుభూపతిపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చే�