రామాయంపేట, అక్టోబర్ 28: రెండు మండలాల ప్రజలు వ్యాక్సిన్పై ఎలాంటి నిర్లక్ష్యం చేయద్ద్దని డీ.ధర్మారం ప్రభుత్వ వైద్యురాలు ఎలిజబెత్రాణి అన్నారు. గురువారం నిజాం పేట, రామాయంపేట మండలాల్లో అన్ని గ్రామాల్లో శి�
రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బెజ్జంకి, అక్టోబర్ 28 : రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేస్తున్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్,
సిద్ధమవుతున్న మెదక్ కొత్త కలెక్టరేట్ 32 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునికంగా నిర్మాణ పనులు రూ.50 కోట్ల వ్యయం.. 75శాతం పూర్తయిన సముదాయం అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకేచోటకు.. డిసెంబర్ నెలాఖరుకు వందశాతం పూ�
వృద్ధాప్య పింఛన్ దరఖాస్తుకు 30 వరకు గడువు మెదక్ జిల్లాలో 16,691 దరఖాస్తుల స్వీకరణ మెదక్, అక్టోబర్ 28 : ఆసరా పింఛన్లు (వృద్ధాప్య) మంజూరుకు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిన విషయం తెల�
విత్తన భాండాగారాలుగా సీఎం దత్తత గ్రామాలు గ్రామాల్లో పంటలను పరిశీలించిన జిల్లా ఉద్యానవన అధికారి రామలక్ష్మి మర్కూక్, అక్టోబర్ 28 : వ్యవసాయ రంగంలో మార్పులను రైతులు అందిపుచ్చుకోవాలని విత్తనోత్పత్తి పంటల�
నిరంతర పర్యవేక్షణతో సత్ఫలితాలు జగదేవ్పూర్, అక్టోబర్ 28 : హరితహారం కార్యక్రమం అమలుతో ఆహ్లాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు ఏడు విడతలుగా సాగిన హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి నీ�
ఏడాది పొడవునా అనేక రకాల పంటలు సాగుచేస్తున్న దుష్యంత్రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్న వైనం జాలపల్లిలో పలువురికి ఉపాధి అమెరికాలో ఉన్నత చదువులు చదివి అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాడు. మంచి వేతనం, అనేక స�
Crime news | ట్రాక్టర్ బైక్ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన వెల్దుర్తి మండలం మండలం ఆరెగూడెం గ్రామ శివారు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో గురువారం చోటుచేసుకుంది.
గంజాయి, మత్తుపదార్థాల నుంచి యువతను దూరం చేయాలి గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా మెదక్ అదనపు ఎస్పీ కృష్ణమూర్తి మెదక్ అర్బన్, అక్టోబర్ 27 : గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణ వాటి నివారణకు తీసుకోవాల్సిన అంశ�
సామాన్యులను భయపెడుతున్న కూరగాయల ధరలు.. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు అదేబాటలో కూరగాయలు, నిత్యావసర సరుకులు.. రూ.వెయ్యికి చేరువైన సిలిండర్.. క్రమంగా తగ్గిన సబ్సిడీ చోద్యం చూస్తున్న బీజేపీ ప్రభుత్వం వ