కొల్చారం, జూలై 28 : మండలంలోని రంగంపేట గ్రామా న్ని కేంద్రంగా చేసుకొని మండలంగా ఏర్పాటు చేయాలంటూ పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనబాట పట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో రంగంపేట మండలంగా ఉండగా, సుప్రీంకోర్టు తీర్పుతో మండలాన
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో శానిటేషన్ చేపట్టాలి జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ చక్రవర్తి మెదక్ మున్సిపల్లో పారిశుధ్య పనులు గ్రామాల్లో కొనసాగుతున్న స్వచ్ఛత పనులు పెద్దశంకరంపేట, జూలై 28 : ప్�
మంచి రోజులు 10 మాత్రమే.. ఏడడుగుల బంధానికి ఐదు నెలల విరామం ఆగస్టు దాటితే డిసెంబర్ వరకు ముహూర్తాలు లేవు కల్యాణమాల కోసం ఎదురు చూపులు తప్పవు కొమురవెల్లి, జూలై 28: వివాహం జరిపించాలన్నా.. నూతన గృహప్రవేశం చేయాలన్నా
నర్సాపూర్, జూలై 28 : కౌడిపల్లి మండలంలో ఈ నెల 22న జరిగిన ఓ వ్యక్తి మృతి మిస్టరీని పోలీసులు ఛేదించారు. గురువారం నర్సాపూర్ పట్టణంలోని పోలీస్స్టేషన్లో వ్యక్తి మృతికి చెందిన వివరాలను ఎస్పీ రోహిణిప్రియదర్శి�
ఉడకని అన్నం, చప్పటి కూర ఎలా తింటారు ? హాస్టల్ విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలి హరితహారం మొక్కల నిర్వహణ సరిగ్గా లేదు సంగారెడ్డి కలెక్టర్ శరత్ కొండాపూర్ మండలంలో పర్యటన గిర్మాపూర్ గురుకుల పాఠ�
ఆగస్టు 1న మెతుకు సీమకు రానున్న రైలు నెరవేరనున్న దశాబ్దాల కల అదే రోజు రేక్ పాయింట్ను ప్రారంభించనున్న మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి మెదక్ రైల్వే స్టేషన్లో ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే పద్మ
అధికారులు సమన్వయంతో పని చేయాలి ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి ఏయే ప్రాంతాల్లో ఏ మొక్కలు కావాలో సమాచారం ఇవ్వండి మొక్కలు నాటడంతో పాటు సంరక్షించాలి : మెదక్ కలెక్టర్ హరీశ్ అటవీ, గ్రామాణా�
పర్యవేక్షణ బృందాల పేరుతో ఇష్టారీతిన తనిఖీలు కొత్త నిబంధనలతో పనులు తగ్గించేందుకు కేంద్రం కుట్ర ఇకపై ప్రతీ గ్రామానికి కేవలం 20 పనులు మాత్రమే కల్లాల నిర్మాణం, మన ఊరు-మనబడికి ఇక్కట్లు కూలీల బ్యాంక్ అకౌంట్ల�
వర్షాలతో మత్తళ్లు దుంకుతున్న చెరువులు మంగళవారం సంగారెడ్డి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు జిన్నారంలో అత్యధికంగా 9.8సెం.మీటర్ల వర్షపాతం ఏడు మండలాల్లో సాధారణకంటే అధిక వర్షం సింగూరుకు తగ్గిన వరద.. 2355 ఎకర
సీజనల్ వ్యాధులపై వైద్యశాఖ అప్రమత్తం పీహెచ్సీలు, అర్బన్ సెంటర్ల వారీగా ప్రత్యేక బృందాలు అందుబాటులో అన్ని రకాల మందులు సంగారెడ్డి డీఎంహెచ్వో గాయత్రి దేవి సంగారెడ్డి అర్బన్, జూలై 26 : రాష్ట్రంలోని అన్న�
స్థానికులు, భక్తులు జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ అల్లాదుర్గం, జూలై 26 : ప్రఖ్యాతిగాంచిన శ్రీరేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని దేవాదాయశాఖలో విలీనం చేయాలని కోరుతూ అల్లాదుర్గం మండలకేంద్రంలో స్థానికులు, భక్తులు జే
కనీస వేతనాలు అమలు చేయాలి సీఐటీయూ జిల్లా కార్యదర్శి నర్సమ్మ లేబర్ కార్యాలయాలకు వినతిపత్రం మెదక్ మున్సిపాలిటీ/ రామాయంపేట, జూలై 26 : కార్మిక చ ట్టాలను సవరించి, కనీస వేతనాలు అమలు చేయాలని కేంద్ర ప్ర భుత్వాన్న�