గురువుకు సమాజంలో ఉన్నత స్థానం జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్ రామాయంపేట, సెప్టెంబర్ 8 : విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు నేర్పినప్పుడే గురువులుగా సమాజంలో పేరుప్రతిష్టలు దక్కుతాయని జిల్లా విద్య�
జిల్లాల్లో కొనసాగుతున్న నిమజ్జనాలు ఊరూరా వినాయక శోభాయాత్రలు బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు చెరువులు, కుంటల వద్ద రక్షణ చర్యలు మెదక్ రూరల్, సెప్టెంబర్ 8 : ప్రశాంత వాతావరణంలో గణేశ్ నిమజ్జనం పూర్తి చే�
అద్దెకున్న లాడ్జి భవనంపై నుంచి దూకి మృతి సంగారెడ్డి అర్బన్, సెప్టెంబర్ 7 : ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం సంగారెడ్డిలో జరిగింది. రాజస్థాన్ రాష్ట్రం జోధ్పూర్కు చెందిన మేఘ
గర్భిణుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని మెదక్ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరావు అన్నారు. మంగళవారం రెం డు రోజుల శిక్షణ కోసం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు ఢిల్లీ వైద్య బృందం చేరుకు�
దేశంలో ఎక్కడాలేని విధంగా టీఆర్ఎస్ సర్కారు పాల ధరను పెంచి, పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సహిస్తున్నదని మెదక్ ఉమ్మడి జిల్లా పశుగణాభివృద్ధి చైర్మన్ లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని జంగరా�
వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. మంగళవారం మండలంలోని దిగ్వాల్ ప్రాథమిక ఆరో గ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా దవాఖానకు సంబంధించిన రి�
దేశంలో ఎక్కడా లేని విధంగా దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. వారి ఆర్థిక, సామాజికాభివృద్ధికి దళితబంధు పథకాన్ని తెచ్చారు. ఈ పథకంతో దళితులు ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక అసమానతలు తొలగ�
తూప్రాన్ మున్సిపల్లోని పడాలపల్లి ప్రాథమిక పశు వైద్యకేంద్రంలో మంగళవారం ఉచిత పశు వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీవ
మండలంలోని నాగులపల్లి గ్రామ శివారులో నర్సాపూర్ డివిజన్ సర్వేయర్ శేఖర్వర్మ ఆధ్వర్యంలో మంగళవారం రీజినల్ రింగ్ రోడ్ సర్వే పనులు ప్రారంభమయ్యాయి. నర్సాపూర్ మండల సర్వేయర్ లాల్యానాయక్, చిలిపిచెడ్
జిల్లా కేంద్రం మెదక్లో గణనాథులు నిత్యం పూజలందుకుంటున్నాయి. మంగళవారం జంబికుంటలోని సూర్య గణేశ్ మండపం వద్ద హోమం నిర్వహించారు. హోమంలో ఏడుపాయల దేవస్థాన డైరెక్టర్ చక్రపాణి, కౌన్సిలర్ అశోక్తోపాటు పలువు�
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిచడంతో పాటు ఆధార్ కార్డుకు అనుసంధానం చెయ్యాలని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్హాల్లో
మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం స్వయం సహాయక సంఘాలకు పెట్టుబడి సాయం గరిష్ఠంగా ఒక్కో సభ్యురాలికి రూ.లక్ష రుణం దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే మంజూరు నేరుగా సంఘం ఖాతాలో జమ పొందిన రుణానికి బీమా సదుపాయం వందకు