భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దేశంలో ప్రత్యామ్నాయశక్తిగా ఎదగడం ఖాయమని, రానున్న రోజుల్లో దేశంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటా యని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
హుస్నాబాద్ ప్రాంతంలోనే అతిపెద్ద చెరువుగా పేరుగాంచిన హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువుకు త్వరలోనే పర్యాటక సొబగులు అద్దనున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇప్పటికే పూర్తిగా నిండిమత్తడి దుంకుతున్నది.
రైతులు వేసిన పంటలనే వేయకుండా పంట మార్పిడి పాటిస్తే అధిక లాభాలు సాధించవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆశాకుమారి పేర్కొ న్నారు. మంగళవారం పెద్దశంకరంపేట మండలంలోని టెంకటి, గోపని వెంటకాపురం, బుజ్రాప్పల్లి
ప్రస్తుతం ప్రపంచం అంతా స్మార్ట్గా మారిపోతుంది. ప్రతి వస్తువూ స్మార్ట్గానే ఉంటుంది. ఇందులో భాగంగా ఇండ్లు కూడా స్మార్ట్గానే ఉంటున్నాయి. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న స్మా�
పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీమాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. కొన్ని రోజులుగా మంజీరా నది దుర్గామాత ఆలయం ఎదుట నుంచి పరవళ్లు తొక్కుతుండడంతో రాజగోపురంలోనే పూజలు చేస్తున్నారు.
బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ఏర్పాటుతో దేశంలో విప్లవాత్మకైన మార్పు కచ్చితంగా వస్తుంది. 14 ఏండ్ల పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో ఎనిమిదేండ్ల కాలం లో సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ది చేసి చూ పించారు. బడుగు బలహీన �
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించమే కాకుండా దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం శుభ పరిణామం.
కొల్చారం మండల పరిధిలో పోడుభూముల సర్వే అటవీశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నది. 2017-18లో జరిగిన భూరికార్డుల సర్వేలో అటవీభూములను సాగు చేస్తున్న రైతుల వివరాలు అసంపూర్తిగా ఉంచారు.
నూతన ఆవిష్కరణలు, పరిశోధనలతో దేశానికి ఉపయోగపడే కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (హైదరాబాద్) సుచిత్రా ఎల్లా విద్యార్థులకు సూచించారు.
పల్లెసీమలు దేశానికి పట్టుకొమ్మలు.. గ్రామ స్వరాజ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్న మహనీయుల మాటలను అమలు చేయడంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నది.