జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు సోమవారం మెదక్ సమీకృత కలెక్టరేట్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఎన్నికల సంఘం నియమావళికి లోబడి ఎంసీసీ, ఎంసీఎంసీ (మీడియా సర్టిఫికేషన్ మ�
“జగదేవ్పూర్, మర్కుక్ మండలాల్లో పర్యటించి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నా, నేడు ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకొచ్చా ఆదరించి ఆశీర్వదించాలి” అని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రా�
Hairsh Rao | తెలంగాణ ప్రజల పరిస్థితి అన్న వస్త్రాల కోసం పోతే.. ఉన్న వస్త్రాలు పోయినట్లయ్యిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి అభ్యర్థికి మద్దతుగా మెద�
‘నాకైతే చెంప పగలగొట్టాలని అనిపించింది’ అని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుపై ఆ పార్టీ నాయకుడి భార్య ఒకరు తన అరచేతి చూపిస్తూ మంత్రి కొండా సురేఖ సమక్షంలోనే ఆగ్రహంతో ఊగిపోయారు. ఊహించని పరిణామానిక�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్టుల్లో వాహన తనిఖీలు పకాగా చేపట్టాలని మెదక్ పార్లమెంట్ ఎన్నికల అధికారి రాహుల్రాజ్ అధికారులకు సూచించారు.
మెదక్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని, దాదాపు 50 వేల భారీ మెజార్టీతో పద్మాదేవేందర్రెడ్డి విజయం సాధిస్తారని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్ శుక్రవారం ఒక ప్రకటనలో ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం నమోదులో రాష్ట్రంలో మెదక్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలో 86.69 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల కన్నా పోలింగ్ శాతం కాస్త తగ్గింది. జిల్లాలోన�
మెదక్ జిల్లాలో చిన్నచిన్న ఘటనలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హకును వినియోగించుకోవడానిక�
మెదక్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్నచిన్న ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. గ్రామీణ ప్రాంతాల్ల�
నేడు(గురువారం) జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మెదక్ నియోజకవ ర్గంలో 2,16,748 మంది ఓటర్లు ఉండగా, 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 13 మంది అభ్యరులు బరిలో ఉన్న�
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పాలనలో మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి దిశలో పయనిస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి కృషిచేస్తున్నారు. సీ�
కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రైతుబంధును అడ్డు�
మెదక్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ రానున్న సీఎం ప్రజా ఆశీర్వాద సభకు మెదక్ జిల్లా కేంద్రంలోని
రాజకీయాల్లో మెతుకు సీమ ప్రత్యేక గుర్తింపు పొందింది. మెదక్, హవేళీఘనపూర్ మండలాల్లోని పలు గ్రామాలు, పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, రేగోడ్లోని కొన్ని గ్రామాలను కలిపి మెదక్ నియోజకవర్గ�